Sunday, August 18, 2019

వేట ప్రారంభించిన బీజేపీ..!? తెరమీదికి సీఎం ఫోన్ ట్యాపింగ్: రంగంలో సీబీఐ..ఇక చుక్కలే!

బెంగళూరు: రాజకీయపరమైన కక్ష సాధింపులు ఉండవని అంటూనే.. అధికార పార్టీ భిన్నంగా ప్రవర్తిస్తోంది. మాజీ ముఖ్యమంత్రిపై రాజకీయ కక్ష సాధింపులకు దిగడానికి ఏర్పాట్లు సిద్ధం చేసుకుంది. దీనికోసం ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐనే రంగంలోకి దించబోతోంది. మాజీ ముఖ్యమంత్రిపై నమోదైన ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని దర్యాప్తు చేసే అధికారాన్ని సీబీఐకి అప్పగిస్తూ తాజాగా ముఖ్యమంత్రి చేసిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z9Fio5

0 comments:

Post a Comment