Tuesday, August 27, 2019

వెస్ట్‌జోన్ పరిధిలో ఆ బడా వ్యాపారి ఎవరు..? రూ.5 కోట్ల నగదు స్వాధీనం కేసులో పోలీసుల ఎంక్వైరీ

హైదరాబాద్ : భాగ్యనగరంలో హవాలా మనీ బుసలు కొడుతుంది. గుజరాత్‌కు చెందిన ముఠా హవాలా మనీని అందజేస్తోంది. తమ కమీషన్ తీసుకొని రూ.కోట్ల నగదు బదిలీ చేస్తోంది. తాజాగా రూ.5 కోట్లతో గుజరాత్‌కు చెందిన ముఠా పట్టుబడింది. భారీ నగదు పట్టుబడటంతో .. హవాలా నగదు ఎక్కడిదనే ప్రశ్న తలెత్తింది. ఇప్పటికే బడా వ్యాపారికి నగదు అందజేశారని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30CNXwD

Related Posts:

0 comments:

Post a Comment