హైదరాబాద్ : బంగారం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. విదేశాల నుంచి కిలోలకొద్దీ గోల్డ్ తెస్తూ అడ్డదారుల్లో కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పే ప్రయత్నంలో కొందరు అడ్డంగా దొరికిపోతున్నారు. ఫలితంగా విదేశాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన కిలోలకొద్దీ బంగారం గుట్టురట్టవుతోంది. అదే క్రమంలో తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టులో 9 కిలోల 200 గ్రాముల బంగారం పట్టుబడిన తీరు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MbFRYn
వామ్మో ఇస్త్రీపెట్టెల్లో బంగారం.. 3 కోట్ల గోల్డ్ దుబాయ్ టు హైదరాబాద్.. శంషాబాద్లో ఫసక్..!
Related Posts:
పాఠశాల వార్షికోత్సవంలో బాబ్రీ మసీదు కూల్చివేత ప్రదర్శన: దుమారం రేపుతోన్న విద్యార్థుల స్కిట్మంగళూరు: అత్యంత వివాదాస్పదం, సున్నితమైన అంశం.. బాబ్రీ మసీదు కూల్చివేత. 29 సంవత్సరాల కిందట చోటు చేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన ప్రకంపనలు తరచూ కనిపిస్… Read More
క్షణాల్లో స్పందన: గోవా ఎయిర్పోర్టులో స్పైస్జెట్ విమానానికి తప్పిన పెను ప్రమాదం, అంతా సేఫ్పనాజీ: గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో స్పైస్జెట్ విమానం ఎస్జీ 3568కు మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. నావల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ హన్స.. రన్ వే క… Read More
Vijayawada: విజయవాడలో విజయమ్మ, భారతి షాపింగ్: సింప్లిసిటీకి కేరాఫ్ అంటూ.. !విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి భారతి సోమవారం విజయవాడలో షాపింగ్ చేశారు. విజయవాడ శేషసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు… Read More
జామియా ఘటనతో వాళ్ల పతనం మొదలైంది.. నేను రోడ్లెక్కే రకం కాదు: కమల్ హాసన్పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వద్దంటూ మంగళవారం కూడా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. సీఏఏ ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన నటుడు, మక్కళ్ నీది … Read More
Kanna Lakshminarayana: రాహుల్ గాంధీని కోతితో పోల్చిన కన్నా: తా చెడ్డ కోతి.. అంటూ సెటైర్లు..!అమరావతి: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాలు ఆందోళనలతో అట్టుడికిపోతున్నాయి. ఆయా రాష్ట్రాల ప్రజలు, విశ్వవిద్యా… Read More
0 comments:
Post a Comment