హైదరాబాద్ : బంగారం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. విదేశాల నుంచి కిలోలకొద్దీ గోల్డ్ తెస్తూ అడ్డదారుల్లో కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పే ప్రయత్నంలో కొందరు అడ్డంగా దొరికిపోతున్నారు. ఫలితంగా విదేశాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన కిలోలకొద్దీ బంగారం గుట్టురట్టవుతోంది. అదే క్రమంలో తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టులో 9 కిలోల 200 గ్రాముల బంగారం పట్టుబడిన తీరు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MbFRYn
వామ్మో ఇస్త్రీపెట్టెల్లో బంగారం.. 3 కోట్ల గోల్డ్ దుబాయ్ టు హైదరాబాద్.. శంషాబాద్లో ఫసక్..!
Related Posts:
దశాబ్దాలకాలం పాటుగా అమెరికా ఉత్తర కొరియా మధ్య రహస్య చర్చలుఓ వైపు అగ్రరాజ్యం అమెరికా... మరోవైపు ఆ దేశాన్నే గడగడలాడించిన ఉత్తర కొరియా. రెండు దేశాల అధినేతలు నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లారు. అణ్యాయుధ… Read More
సర్పంచ్ ఎన్నికల ఫలితాలు: టీఆర్ఎస్దే హవా! అందర్నీ ఓటు అడిగి ఆయనే వేసుకోలేదు.. ఓడిపోయాడుహైదరాబాద్: సర్పంచ్ ఎన్నికల్లో తెరాస మద్దతు అభ్యర్థులు సత్తా చాటారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి దశ పంచాయతీ ఎన్నికలు సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం… Read More
పవన్ కళ్యాణ్పై కూల్గా పావులు కదుపుతున్న చంద్రబాబు, ఇక అక్కడ వంగవీటి రాధాకృష్ణ!విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఎమీ అనకుండానే ఆయనకు చెక్ పెట్టే ప్ర… Read More
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిష్యూం ఢిష్యూం, బళ్లారి జిల్లా మైనింగ్ గొడవలు, పెత్తనం ఎక్కువ చేశారు !బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ముష్టి యుధ్దం వెనుక పెద్ద కథ ఉందని సమాచారం. పక్క నియోజక వర్గాల మీద ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ పెత్తనం చెలాయిం… Read More
లక్కున్నోడు: రూ.200 పెట్టుబడితో కోట్లు సొంత చేసుకున్న కానిస్టేబుల్అదృష్టం అనేది ఎప్పుడో కానీ తలుపు తట్టదు. ఒకసారి తట్టిందో అంతే తలరాతలే తారుమారవుతాయి. అప్పటి వరకు కటిక పేదరికంలో జీవించిన వ్యక్తి ఒక్కసారిగా అపర కుబేరు… Read More
0 comments:
Post a Comment