చిత్తూరు: తన సొంత యూట్యూబ్ ఛానల్ కు వ్యూస్ కోసం మనిషనేవాడు ఏ మాత్రం ఊహించని దారుణానికి పాల్పడ్డాడో యువకుడు. యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రిప్షన్, వ్యూస్, లైక్స్ సంఖ్యను పెంచుకోవడానికి ప్రజల ప్రాణాలతో చెలగాట మాడటానికి ప్రయత్నించాడు. అతనికి పట్టిన సోషల్ మీడియా పిచ్చి వల్ల వందలాది మంది రైలు ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MTCPYn
యూట్యూబ్ పిచ్చి ముదిరి! వ్యూస్ కోసం రైలు కింద గ్యాస్ సిలిండర్ అమర్చిన ఘనుడు
Related Posts:
LICలో ఉద్యోగాల జాతర: 10వ తరగతి పాసైతే చాలు...ఈ జాబ్కు అప్లయ్ చేయండిలైఫ్ ఇన్ష్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 5000 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చ… Read More
Nellore DMHOలో ఉద్యోగాలు: త్వరగా అప్లయ్ చేయండిడిస్ట్రిక్ట్ మెడికల్ మరియు హెల్త్ ఆఫీసర్ నెల్లూరు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా లైబ్రేరియన్, పర్సనల్ అసిస్టె… Read More
రైతుల పోరాటానికి బాసటగా .. కేంద్రం అన్నదాతల సూచనలు తీసుకోవాలన్న టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై దేశ వ్యాప్త ఆందోళనలు కొనసాగాయి. 13 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు ఈరోజు భారత్ బంద్ కు పిలుపునివ్వడంతో దేశ వ్యాప… Read More
రేణిగుంట సమీపంలో రైలు పట్టాలపై పేలుడు- మహిళకు తీవ్ర గాయాలుచిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో ఇవాళ ఓ పేలుడు సంభవించింది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పేలుడులో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను… Read More
తెలంగాణలో రాష్ట్రపతి పాలన -నెత్తురు తాగే బ్రోకర్ -బీజేపీ తడాఖా -కేసీఆర్పై అర్వింద్ సంచలనంకేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వాపస్ తీసుకోవాలంటూ రైతు సంఘాలు మంగళవారం భారత్ బంద్ నిర్వహించగా, బీజేపీయేతర 18 పార్టీలు బంద్ లో ప్రత్యక్షంగా… Read More
0 comments:
Post a Comment