Monday, August 19, 2019

కశ్మీర్‌లో స్కూల్స్ రీ-ఓపెన్ : విద్యార్థులు లేక వెలవెలబోయిన తరగతి గదులు

శ్రీనగర్ : కశ్మీర్‌లో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నాయి. ఇవాళ్టి నుంచి ప్రభుత్వ పాఠశాలలు కూడా పున:ప్రారంభమయ్యాయి. అయితే పాఠశాలకు విద్యార్థుల హాజరుశాతం మాత్రం తగ్గింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు భయపడినట్టు అర్థమవుతుంది. సోమవారం శ్రీనగర్‌లో 190 ప్రాథమిక పాఠశాలలు తెరుచుకున్నాయి. కానీ తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KGGQO6

Related Posts:

0 comments:

Post a Comment