శ్రీనగర్ : కశ్మీర్లో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నాయి. ఇవాళ్టి నుంచి ప్రభుత్వ పాఠశాలలు కూడా పున:ప్రారంభమయ్యాయి. అయితే పాఠశాలకు విద్యార్థుల హాజరుశాతం మాత్రం తగ్గింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు భయపడినట్టు అర్థమవుతుంది. సోమవారం శ్రీనగర్లో 190 ప్రాథమిక పాఠశాలలు తెరుచుకున్నాయి. కానీ తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KGGQO6
Monday, August 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment