విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కొద్దిరోజుల కిందటే నకిలీ రైతు శేఖర్ చౌదరిని అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా తెలంగాణకు చెందిన నవీన్ కుమార్ గౌడ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనను విజయవాడకు తీసుకొచ్చారు. నిందితుడు నవీన్ కుమార్ గౌడ్ మహబూబ్ నగర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZwaPwB
వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు..పోస్టులు: తెలంగాణ వాసి అరెస్ట్
Related Posts:
ప్రజాస్వామ్యానికి పండుగరోజు.. 2014 నాటి ఫలితాలు పునరావృతం కావాలి:న్యూఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించబోతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నోటిఫిక… Read More
లోక్ సభ ఎన్నికల ముందు దెబ్బమీద దెబ్బ..! కాంగ్రెస్ ను గాయపరుస్తున్న గులాబీ ముళ్లు..!!హైదరాబాద్ : రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను గెలుచుకుంటే, దేశ రాజకీయాల్లో కీలకంగా మారి, రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవచ్చన్న అంచనాలో అదికార గులాబీ పార్ట… Read More
డేటా చోరీని పట్టించుకోని ఎన్నికల సంఘం: ఏపీ ఓటర్ల తుది జాబితా ఇదే:న్యూఢిల్లీ: వచ్చే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇదే తుది జాబితా అని వెల్లడించ… Read More
జగన్, కేసీఆర్ కోరుకున్నదే జరిగిందా ? తెలుగురాష్ట్రాల్లో ఒకేరోజు ఎన్నికలు దానికి సంకేతమా ?హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల రణస్థలం ప్రక్రియ ప్రారంభమైంది. సీట్లు, నామినేషన్లు, బుజ్జగింపుల… Read More
డేటా చోరీపై ఫిర్యాదులు: అధ్యయనం చేస్తాం: నివేదిక అందిన తరువాతే..న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని అట్టుడికిస్తోన్న డేటా చోరీ ఉదంతంపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా స్పందించారు. దీనిపై అధ్యయనం చేస్తామని అన్నారు. … Read More
0 comments:
Post a Comment