కశ్మీర్లో నేడు ముస్లింలు ప్రశాంతంగా ప్రార్థనలు ముగించుకున్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ సడలించడంతో ,ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు నేడు తెరుచుకున్నాయి. దీంతో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఊహించినట్టు ఎలాంటీ హింసాయుత సంఘటనలు చోటు చేసుకోలేదు. పరిస్థితి అదుపులో ఉండడంతో శనివారం నుండి పలు విద్యాలయాలు, పబ్లిక్ ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడ తొలగిస్తున్నట్టు భద్రతా అధికారులు ప్రకటించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KBSV65
కశ్మీర్ మారుతోంది.. ప్రశాంతంగా శుక్రవారం ప్రార్థనలు.. రేపటినుంచి 144 సెక్షన్ తొలగింపు
Related Posts:
1లక్ష జాబ్స్, 15లక్షల మందికి ఉపాధి - గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ టీఆర్ఎస్దే - కేటీఆర్ దిశానిర్దేశంటీఆర్ఎస్ పాలనతో తెలంగాణలోని ప్రతి కుటుంబం ప్రభుత్వ ఫలాలను అందుకుందని, ఇప్పటికే వివిధ నియామక ప్రక్రియల ద్వారా దాదాపు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశ… Read More
రోడ్ల దిగ్బంధనం.. రైల్ రోకో.. వేలాదిగా పోటెత్తిన రైతులు... 'భారత్ బంద్' ఇలా జరిగింది...భారత్ బంద్లో భాగంగా రైతు నిరసనలు,నినాదాలతో ఉత్తరాది రాష్ట్రాలు దద్దరిల్లాయి. ముఖ్యంగా పంజాబ్,హర్యానా,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా … Read More
ఎడతెరిపి లేకుండా దంచికొడుతున్న వాన... హైదరాబాద్ సహా తెలంగాణలో... ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం...శుక్రవారం(సెప్టెంబర్ 25) సాయంత్రం నుంచి హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేని వర్షంతో నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ప్రధా… Read More
కోహ్లీ, అనూష్కశర్మపై సెక్సీయెస్ట్ కామెంట్స్ రచ్చ: కామెంటరీ బాక్స్లో గవాస్కర్: మరోసారి క్లారిటీముంబై: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య బాలీవుడ్ నటి అనూష్క శర్మపై తాను సెక్సీయెస్ట్ కామెంట్స్ చేశానంటూ వచ్చిన వార్తలపై లెజ… Read More
వ్యవసాయ బిల్లులకు నిరసనగా భారత్ బంద్ .. కొనసాగుతున్న ఆందోళనలు, పలు రైళ్ళు రద్దుకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా అఖిల భారత రైతు సంఘం సెప్టెంబర్ 25న దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది . కేంద్ర ప్రభుత్వం పా… Read More
0 comments:
Post a Comment