న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో అధ్యక్ష పదవీ కోసం అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ నివాసంలో కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక మండలి (సీడబ్ల్యూసీ) సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడిని దాదాపుగా కన్ఫామ్ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కానీ అధికారింకగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31yI0kB
కాంగ్రెస్ కొత్త బాస్గా ముకుల్ వాస్నిక్..? రేపు అధికారిక ప్రకటన..!!
Related Posts:
బాలాకోట్ దాడిపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి మోదీ వివరణ .. వాయుసేనకు కేజ్రీవాల్ సెల్యూట్ఢిల్లీ : పీవోకేలో నక్కిన జైషే మహ్మద్ శిబిరంతో దాడితో ఢిల్లీలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. బుధవారం ఉదయం 3.30 గంటలకు జరిగిన దాడిని ఎయిర్ ఫోర్… Read More
పాక్ ను షేక్ చేసిన మిరాజ్.. తోకముడిచిన F-16ఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడితో ప్రతీకార చర్య కోసం ఎదురుచూస్తున్న భారత సైన్యానికి సరైన అవకాశం దొరికింది. అదనుచూసి పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింద… Read More
ఆ ఇద్దరికీ పవన్ కళ్యాణ్ అవసరం: ఇదే జరుగుతుంది... ఏపీ ప్రజలకు జనసేనాని సరికొత్త పిలుపుఅమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కర్నూలు జిల్లా పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తన జిల్లా పర్యటనలో అధికార, … Read More
అందువల్లే బాంబులు వేశాం: వైమానిక దాడులపై విదేశాంగ మంత్రిత్వశాఖ వివరణన్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం తెల్లవారు జామున భారత వైమానిక దళం నిర్వహించిన దాడులపై కేంద్ర ప్రభుత్వ… Read More
మధ్యవర్తిత్వంతో భూ వివాదం పరిష్కరించుకోండి .. అయోధ్య కేసుపై సుప్రీంకోర్టుఢిల్లీ : ఏళ్లుగా సాగుతోన్న అయోధ్య భూ వివాదం మధ్యవర్తిత్వమే పరిష్కరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిపై నిరోమణి అకారా, రామ్ ల… Read More
0 comments:
Post a Comment