Monday, July 22, 2019

సెంట్రల్ యూనివర్సిటీలో విషాదం.. PhD విద్యార్థిని బాత్రూమ్‌లో అనుమానస్పద మ‌ృతి..!

హైదరాబాద్ : గచ్చిబౌలిలోని సెంట్రల్‌ యూనివర్శిటీలో పీహెచ్‌డీ విద్యార్థిని అనుమానస్పద స్థితిలో చనిపోయింది. ఖరగ్‌పూర్ ప్రాంతానికి చెందిన 29 సంవత్సరాల దీపికా మహాపాత్ర హిందీ విభాగంలో డాక్టరేట్ చేస్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో బాత్రూమ్‌లో చనిపోయినట్లు తోటి స్నేహితులు గుర్తించారు. ఆ మేరకు పోలీసులకు సమాచారం అందించడంతో వర్సిటీకి చేరుకున్నారు. గత కొంతకాలంగా ఆమె

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30HDEXU

Related Posts:

0 comments:

Post a Comment