Monday, July 22, 2019

జ‌గ‌న్‌కు రాజ‌ధాని ముళ్ల‌కంప‌..అవినీతి ముద్ర వారిదే:భూముల‌ ధ‌ర‌లు ప‌డిపోయాయి: చ‌ంద్ర‌బాబు ఫైర్‌..!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ప్ర‌భుత్వ తీరును ప్ర‌తిప‌క్ష నేత చంద్రబాబు త‌ప్పు బ‌ట్టారు. స‌భ‌లో అమ‌రావ‌తి కి ప్ర‌పంచ బ్యాంకు రుణం నిలుపుద‌ల మీద చ‌ర్చ జ‌రిగింది. చంద్ర‌బాబు ప్ర‌సంగం త‌రువాత మంత్రి బుగ్గ‌న వివ‌ర‌ణ ఇచ్చారు. మ‌రోసారి త‌మ‌కు మాట్లాడే అవ‌కాశం ఇవ్వాలంటూ ప్ర‌తిపక్షం స్పీక‌ర్ పోడియం వ‌ద్ద ఆందోళ‌న చేసారు. ఆ తరువాత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2y05B0R

0 comments:

Post a Comment