బెంగళూరు: కర్ణాటకలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయాలను ఓ కొలిక్కి తీసుకురావడం తనకు సాధ్యం కాదని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కాంగ్రెస్ హైకమాండ్ కు తేల్చి చెప్పారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. రాజీమానా చేసిన ఎమ్మెల్యేలకు నచ్చచెప్పి తాను విసిగిపోయానని సిద్దరామయ్య విచారం వ్యక్తం చేశారని సమాచారం. ఆషాడ మాసం అనికూడా చూడకుండా ఒక్కసారిగా రెబల్ ఎమ్మెల్యేలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LEnLxa
I am sorry, నేను ఏమీ చెయ్యలేను, ఇది మాజీ సీఎం సిద్దూ మాట , హైకమాండ్ ఎంట్రీ !
Related Posts:
ఎగ్జిబిషన్ అగ్నిప్రమాదంలో ఏం జరిగింది?.. సిలిండర్లు పేలాయా?హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ లో జరిగిన అగ్నిప్రమాదం వెనుక ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ బ్యాంకుకు చెందిన స్టాల్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా … Read More
ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు: అవినీతిరహిత పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యంఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జాతీయగీతం ఆలపించడంతో సభలు ప్రారంభమయ్యాయి. అనంతరం పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశి… Read More
\"కియా\" క్యా కియా : క్రెడిట్ ప్రధానిదా..ముఖ్యమంత్రిదా : సోషల్ మీడియలో వార్..!ఏపిలోని అనంతపురం లో కియా సంస్థ తొలి కారు ఉత్పత్తి చేసింది. ముఖ్యమంత్రి తొలి కారును ప్రారంభించటం తో పాటుగా దీనికి విస్తృత ప్రచారం కల్పించారు. రాయ… Read More
25వేలు కొట్టు..! పార్టీ టికెట్ పట్టు..!! రాజకీయ పార్టీల వింత పోకడ..!!హైదరాబాద్ : రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పోయిన చోటే వెతుక్కుందాం అన్న చందంగా తయారయ్యింది పార్టీల పరిస్థితి. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొ… Read More
చలి పంజా..! ఇంకెన్ని రోజులు గజగజ..?హైదరాబాద్ : రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. ఇది మరో 2 రోజుల పాటు కొనసాగుతుందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. బుధవారం హైదరాబాద్ లో 9.3 డిగ… Read More
0 comments:
Post a Comment