బెంగళూరు: కర్ణాటకలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయాలను ఓ కొలిక్కి తీసుకురావడం తనకు సాధ్యం కాదని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కాంగ్రెస్ హైకమాండ్ కు తేల్చి చెప్పారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. రాజీమానా చేసిన ఎమ్మెల్యేలకు నచ్చచెప్పి తాను విసిగిపోయానని సిద్దరామయ్య విచారం వ్యక్తం చేశారని సమాచారం. ఆషాడ మాసం అనికూడా చూడకుండా ఒక్కసారిగా రెబల్ ఎమ్మెల్యేలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LEnLxa
I am sorry, నేను ఏమీ చెయ్యలేను, ఇది మాజీ సీఎం సిద్దూ మాట , హైకమాండ్ ఎంట్రీ !
Related Posts:
గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టగానే తన తల్లి చెప్పిన మాటలు ఇవేమధ్య ప్రదేశ్లో గతేడాది ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వారు మోడీ తల్లి హీరాబెన్ పేరును ప్రస్తావించారు. మోడీ తల్లి హీరాబెన్ వయస్సుతో పాటే ర… Read More
బిజీ లైఫ్కు కాస్త విరామం ఇచ్చి ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ ఈ తరానికి ప్రధాని మోడీ పిలుపుహ్యూమన్స్ ఆఫ్ బాంబేకు ఇచ్చిన మూడవ దఫా ఇంటర్వ్యూలో మోడీ యోగా పై మాట్లాడారు. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలని పిలుపునిచ్చారు. ధ్యానంతో అనేక లాభాలున్నాయని మోడ… Read More
3500 ఏసి గదులు : 155 విమాన టిక్కెట్లు : పది కోట్ల పైగా ఖర్చుతో ఢిల్లీ దీక్ష..!ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన దీక్షకు ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. ముఖ్యమంత్రి దీక్షకు మద్దతుగా వచ్చిన వారి కోస… Read More
ఆధ్యాత్మిక అత్యున్నత శిఖరాలైన హిమాలయాల్లో తనను తాను అన్వేషించుకున్న నరేంద్రమోడీమనం సాధారణ మానవమాతృలం. మన జీవితంలో చాలా సందర్భాల్లో మన మీద నమ్మకం ఉండదు. ఇలాంటి సందర్భాలు అనేకం. మన ఆలోచనల్లో స్థిరత్వం ఉండదు. మనం తీస… Read More
తల్లి స్నేహితురాలి మీద టెక్కీ అత్యాచారయత్నం: బాత్ రూంలో సిగరేట్, చివరికి బెంగళూరులో!బెంగళూరు: తల్లి స్నేహితురాలి మీద అత్యాచారయత్నం చేసిన సాఫ్ట్ వేర్ ఇంజనీరును బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అర్దరాత్రి తల్లి స్నేహితురాలి గదిలోకి వెళ… Read More
0 comments:
Post a Comment