Saturday, July 6, 2019

ప్రపంచ వారసత్వ నగరంగా పింక్ సిటీ జైపూర్...యూనెస్కో ప్రకటన

న్యూఢిల్లీ: శుక్రవారం బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో గుర్తింపు పొందిన 17 పర్యాటక ప్రాంతాలను ప్రపంచస్థాయి డెస్టినేషన్‌గా మారుస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఒకరోజులోనే రాజస్థాన్‌‌లోని జైపూర్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు లభించింది. జైపూర్‌ను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిస్తూ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్ (యూనెస్కో) ప్రకటన చేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xxjMu7

Related Posts:

0 comments:

Post a Comment