న్యూఢిల్లీ: శుక్రవారం బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో గుర్తింపు పొందిన 17 పర్యాటక ప్రాంతాలను ప్రపంచస్థాయి డెస్టినేషన్గా మారుస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఒకరోజులోనే రాజస్థాన్లోని జైపూర్కు ప్రపంచస్థాయి గుర్తింపు లభించింది. జైపూర్ను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిస్తూ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్ (యూనెస్కో) ప్రకటన చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xxjMu7
ప్రపంచ వారసత్వ నగరంగా పింక్ సిటీ జైపూర్...యూనెస్కో ప్రకటన
Related Posts:
అనంతపురం జిల్లాలో తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులుఏపీలో రెవెన్యూ కార్యాలయం పై ఏసీబీ అధికారులు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక తాజాగాఅనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలోని నంబులపూలకుంట తహసీల్దార్ కా… Read More
వాళ్లు సంక్షోభాన్ని జయించారు... ఖండాంతరాలు దాటేశారు... పాల గుట్టపల్లె ఇప్పుడు వరల్డ్ ఫేమస్...'అతను అడవిని జయించాడు..' తెలుగు సాహిత్యాన్ని ఒక కుదుపుకు లోను చేసిన నవల ఇది. చిత్తూరు జిల్లాకు చెందిన రచయిత కేశవరెడ్డి ఒక ఎరుకల వృద్దుడి అస్తిత్వ సంఘర… Read More
షాకింగ్ : తెలుగు సీరియల్ నటుడికి కరోనా పాజిటివ్...దాదాపు 2 నెలల సంపూర్ణ లాక్ డౌన్తో నిలిచిపోయిన సినిమాలు,టీవీ సీరియళ్ల షూటింగ్కు ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ… Read More
TNPSC Jobs Scam: కట్టప్ప కాదు నాగప్ప, రూ, కోట్లు నామం, సినిమా స్టార్స్, మోడల్స్ తో ఎంజాయ్ !చెన్నై/ రామనాథపురం: పబ్లిక్ సర్వీస్ కమిషన్, విద్యుత్ బోర్డు, సచివాలయం ఇలా ఏ శాఖ కావాలో చెప్పండి, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ వ్యక్తి నిరుద్యోగులను న… Read More
భీమవరంలో డ్రగ్స్ దందా... ఆరుగురి అరెస్ట్... నెదర్లాండ్ నుంచి ఆర్డర్స్...ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో డ్రగ్స్ కలకలం రేగిన సంగతి తెలిసిందే. నెదర్లాండ్ నుంచి డార్క్ వెబ్ సైట్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేసిన భానుచందర్ అనే … Read More
0 comments:
Post a Comment