అమరావతి/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ యుద్దం చేసేందకు బీజేపి పావులు కదుపుతోంది. కేంద్రంలో రెండో సారి అదికారం చేపట్టిన తర్వాత ప్రాంతీయ రాష్ట్రాల లో బలపడేందుకు వినూత్న అడుగులు వేస్తోంది బీజేపి. 2023లో తెలంగాణ బీజేపీదేనంటున్నారు కమలనాథులు. ఆంధ్రప్రదేశ్లోనూ పాగా వేస్తామంటున్నారు. ఏకంగా అమిత్ షానే, టూ స్టేట్స్పై నజర్ పెట్టారు. బీజేపీ దగ్గర అన్నీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LN5IF0
Wednesday, July 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment