అమరావతి : ఇంకా మొదలే కాలేదు.. అంతలోనే లొల్లి. గ్రామ వాలంటీర్ల నియామక ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక గ్రామ వాలంటీర్ల నియామకానికి పచ్చజెండా ఊపారు. ఎన్నికల హామీలో భాగంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామ వాలంటీర్ల నియామకాలను వీలైనంత తొందరగా పూర్తిచేయాలని అధికారులను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JC99LZ
Wednesday, July 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment