హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయి బడ్జెట్పై పెదవి విరిచారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. కేంద్ర బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపారని మండిపడ్డారు. విద్యా, ఉద్యోగాల్లో ఎలాంటి ప్రోత్సాహకాలు ఇచ్చే పథకాలు లేకుండా లోపభూయిష్టంగా బడ్జెట్ కూర్పు జరిగిందని అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు రూపాయి పన్ను చెల్లిస్తే..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/327ZhC8
నిర్మలమ్మ మోడీ చేతిలో కీలు బొమ్మ.. దక్షిణాదికి మొండిచెయ్యే : రేవంత్ రెడ్డి
Related Posts:
ఢిల్లీ పార్టీ ఆఫీస్ లో భార్యను చితకబాదిన బీజేపీ లీడర్, వీడియో వైరల్, కేంద్ర మంత్రి!న్యూఢిల్లీ: ఢిల్లో త్వరలో జరగనున్న ఎన్నికల గురించి చర్చిస్తున్న సమయంలో అదే కార్యాలయంలోకి వచ్చిన భార్యను చూసిన బీజేపీ నేత ఊగిపోయాడు. అంతే నువ్వ ఎందుకు … Read More
హరీష్ రావు తో భేటీ ఐన జగ్గారెడ్డి..! విషయం అదేనా....?హైదరాబాద్ : రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఎప్పుడూ ఒకలాగే ఉండవు. బళ్లు ఓడలు, ఓడలు బళ్లు అవడం కూడా రాజకీయాల్లో సర్వ సాధారణమైన అంశమే. బద్ద శత్రువులుగా ఉన్న… Read More
కోడెలను రాక్షస ప్రభుత్వమే చంపింది.. 18 కేసులు పెట్టి వేధించిందన్న చంద్రబాబుమాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడానికి ఏపీలోని రాక్షస ప్రభుత్వమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఫర్నీచర్ పేరు… Read More
చంద్రబాబు ఓ గురివింద, మరణానికి ముందు కోడెలను ఎన్నిసార్లు కలిశాడో చెప్పు: మంత్రి బొత్స ఫైర్టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. గతంలో గవర్నర్, సిబీఐ వ్యవస్థలను అనుమానించిన ఆయన ఇప్పుడు ఎందుక… Read More
వెంటిలేటర్ పై చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్: చెన్నై వెళ్లనున్న చంద్రబాబుచిత్తూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, చిత్తూరు లోక్ సభ మాజీ సభ్యుడు డాక్టర్ ఎన్ శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ప్రస్తుతం ఆయనకు… Read More
0 comments:
Post a Comment