మూడు సార్లు ముఖ్యమంత్రి, అరవై సంవత్సరాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న నేత ఢిల్లి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న రాజకీయ కురువృద్దురాలు మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే...దీంతో ఆమే అంత్యక్రియలు ఢిల్లిలోని అతి పురాతనమైన నిగమ్బోధ్ క్రిమేషన్ గ్రౌండ్లో ఆదివారం మధ్యహ్నం జరిగాయి...
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30HDFLs
Monday, July 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment