హైదరాబాద్ : జాతీయ స్థాయి సెయిలింగ్ పోటీలకు హుస్సేన్ సాగర్ మరోసారి వేదికైంది. హైదరాబాద్ సెయిలింగ్ పోటీలను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రారంభించారు. వారం రోజుల పాటు జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. 34వ సారి జరుగుతున్న ఈ పోటీలకు అనూహ్య స్పందన లభిస్తోంది. జాతీయ స్థాయిలో జరుగుతున్న సెయిలింగ్ పోటీలు హుస్సేన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30aTIRN
హుస్సేన్ సాగర్లో జాతీయ స్థాయి సెయిలింగ్ పోటీలు.. వారం రోజుల పాటు కనువిందు
Related Posts:
తిరుపతిలో జగన్కు డ్యామేజ్ -జనం మాటిదే -వెంకయ్యతో తీవ్ర విభేదం: వైసీపీ ఎంపీసొంత పార్టీపై, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విమర్శలు, ఆరోపణలు చేస్తోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో అడుగు ముందుకేసి, త్వరలో… Read More
జమ్మూలో డీడీసీ ఎన్నికల టెన్షన్ .. శ్రీనగర్ దగ్గర టెర్రరిస్టుల దాడిలో ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతిజమ్మూకాశ్మీర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జమ్మూ కాశ్మీర్లో డీడీసీ ఎన్నికల పోలింగ్ కు ఇంకా 48 గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో ఎప్పుడేం జరుగుతుందో అర్థం … Read More
ఆ గాయాలను భారత్ ఎన్నటికీ మరవదు.. సరికొత్త పంధాలో ఉగ్రవాదంపై పోరు : ప్రధాని మోడీముంబై మారణహోమానికి సరిగ్గా నేటికి 12 సంవత్సరాలు, ఈ సందర్భంగా 2008 దాడుల గాయాలను భారత్ ఎప్పటికీ మరచిపోదని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు . ఇండియా ఇప… Read More
పెళ్లైన నెలకే గర్భవతి: అనుమానంతో అత్తింటి వేధింపులు, మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యఅనంతపురం: అనంతపురంలోని హిందూపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి పెళ్లైన నెల రోజులకే అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై పోలీసు… Read More
ఆక్స్ఫర్డ్ టీకా తయారీలో తప్పిదం- విమర్శల జడివాన - నిపుణుల సందేహాలు, విమర్శలు..అతి తక్కువ సమయంలో, అత్యంత చౌకగా లభించే ఆక్స్ఫర్డ్ టీకా రాకతో కరోనాకు ఇక చెక్ పెట్టినట్లేనని ప్రపంచమంతా ఎదురుచూస్తున్న తరుణంలో దీని తయారీ సంస్ధ ఆస్ట… Read More
0 comments:
Post a Comment