Wednesday, July 10, 2019

ఏపీలో బాక్సైట్ మైనింగ్ పై పూర్తి నిషేధం విధించిన జగన్ .. ఆ జీవో రద్దు

ఏపీలో జగన్ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాక్సైట్ తవ్వకాలపై పూర్తి నిషేధం విధించారు. విశాఖపట్నం జిల్లాలోని తూర్పు కనుమలలో బాక్సైట్ ఖనిజాన్ని తవ్వకాలు చెయ్యటానికి గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక జగన్ నిర్ణయాన్ని పర్యావరణ వేత్తలు , ఎన్జీవోలు అభినందించాయి. శవం దొరికితే రాజకీయం చెయ్యటానికి వస్తున్నావా చంద్రబాబు అని ఫైర్ అయిన వైసీపీ ఎమ్మెల్యే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XCfJfx

Related Posts:

0 comments:

Post a Comment