Tuesday, July 16, 2019

ఏపీ కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా బిశ్వ‌భూష‌ణ్‌ హ‌రి చంద‌న్‌: తెలంగాణ‌కు న‌ర‌సింహ‌న్ : నియామ‌కం వెనుక వ్యూహం.

కొద్ది రోజులుగా ఊహిస్తున్న‌ట్లుగానే ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్ నియ‌మితుల‌య్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉమ్మ‌డి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న న‌ర‌సింహ‌న్‌ను తెలంగాణ‌కు ప‌రిమితం చేసారు. ఏపీ గ‌వ‌ర్న‌ర్‌గా బిశ్వ‌భూష‌ణ్ హ‌రి చంద‌న్ నియ‌మితులయ్యా రు. ఈ మేర‌కు రాష్ట్రప‌తి ఉత్త‌ర్వులు జారీ చేసారు. రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం 2014 వ‌ర‌కు ఏపీ..తెలంగాణ‌కు ఉమ్మ డి గ‌వ‌ర్న‌ర్ ఉండాల్సి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2jKYJAL

Related Posts:

0 comments:

Post a Comment