ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అగ్నిప్రమాదం జరిగింది. చారిత్రిక తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ సమీపంలో మంటలు చెలరేగడం కలకలం రేపింది. సమీంపలోని ఓ నాలుగు అంతస్తుల నివాస సముదాయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకరు చనిపోయారని అధికారులు పేర్కొన్నారు. మరో 14 మందిని కాపాడినట్టు వివరించారు. ప్రమాదానికి గల కారణం ఇంకా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2StT9j4
తాజ్ హోటల్ సమీపంలో అగ్నిప్రమాదం .. ఒకరి మృతి ...
Related Posts:
చింతమనేనికి షాక్ ... బెయిల్ నిరాకరించిన కోర్టు .. అక్టోబర్ 9 వరకు రిమాండ్ పొడిగింపుటీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఏలూరు కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన రిమాండ్ ను పొడిగిస్తూ బెయిల్ కు నిరాకరించింది ఏలూరు కోర్టు. … Read More
విషాదం: అపార్ట్మెంట్పైనుంచి దూకి టీసీఎస్ ఉద్యోగిని ఆత్మహత్యహైదరాబాద్: నగరంలోని మదీనాగూడలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్లో పనిచేస్తున్న ఓ యువతి తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ప… Read More
నాడు 85 వేల మంది.. నేడు పదుల సంఖ్యలో మృతి... పీవోకేలోనే భూకంపాలు ఎందుకు..?పాక్ ఆక్రమిత కశ్మీర్లోని న్యూ మిర్సిటీలో వచ్చిన భూప్రకంపనాలతో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. 19 మంది చనిపోయినట్టు పాకిస్థాన్ అధికార వర్గాలు ధ్రువీ… Read More
ఏడాదిన్నర బాలుడిపై కత్తితో దాడి.. కడుపు చీల్చిన దుండగులు...!ఒకటిన్నర సంవత్సరాల పిల్లవాడిపై గుర్తు తెలియని దుండగులు అమానుషంగా ప్రవర్తించారు. పిల్లవాడి పేగులతోపాటు గుండె ఇతర అంతర్గత అవయవాలు బయటడేలా పదునైన ఆయుధంతో… Read More
హైదరాబాద్లో భారీ వర్షం.. జలమయమైన రహదారులుహైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. ఇవాళ సాయంత్రం నుంచి మహానగరంలో వర్షం పడుతూనే ఉంది. దీంతో కాలనీలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ స్తంభించిపో… Read More
0 comments:
Post a Comment