జైపూర్: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా విజృంభణ రోజురోజుకూ తీవ్రతరమౌతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుతోందే తప్ప.. పూర్తిగా అదుపులోకి రావట్లేదు. మరోసారి మూడున్నర లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. మరణాల్లోనూ అదే ఉధృతి కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన ప్రకారం.. దేశవ్యాప్తంగా ఒక్కరోజే 3,449 మంది కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3emS35w
మే తరువాతే పెళ్లిళ్లు: 11 మందికి మించితే..కఠిన చర్యలు: అక్కడ కంప్లీట్ లాక్డౌన్
Related Posts:
భారీ కుట్ర -ఆ ఛానళ్ల నుంచి రఘురామకు డబ్బులు: చంద్రబాబు పాత్ర - ఇవీ ఆధారాలు : సుప్రీంలో ఏపీ కౌంటర్..!!వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు కు రెండు తెలుగు ఛానళ్ల నుండి డబ్బులు అందాయని..అందుకు ప్రతిఫలంగా ఆ ఛానళ్ల వ్యక్తుల ప్రయోజనాల కోసం ఎంపీ తన పదవిని వినియోగి… Read More
సచివాలయ ఉద్యోగులకు జగన్ భారీ షాక్ లు-డిప్యుటేషన్ల రద్దు, ప్రజా దర్బార్, బయోమెట్రిక్ కోతలుఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు పూర్తి స్ధాయిలో తీసుకెళ్లేందుకు వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల విషయంలో… Read More
Parents: కొడుకు కేంద్ర మంత్రి, ఎండలో కష్టపడుతున్న అమ్మానాన్న, ప్రియాంక ట్విట్ వైరల్, గ్రేట్ !చెన్నై/ నామ్మక్కల్: కన్నబిడ్డలు ఎంత ఎత్తుకు ఎదిగినా, కొడుకులు కోట్ల రూపాయలు సంపాధించినా, రాజకీయంగా ఉన్నతస్థాయికి చేరినా కొందరు తల్లిదండ్రులు మాత్రం సా… Read More
లష్కరే టాప్ కమాండర్ హతం.. మరో ఉగ్రవాది కూడా, సోపియాన్లో ఎన్కౌంటర్కశ్మీరులోని సోపియాన్లో ఈ తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది. ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. సాథిక్ ఖాన్ ఏరియాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో … Read More
రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్.. కోకాపేట భూముల సందర్శన నేపథ్యంలో.. హైటెన్షన్టీ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇవాళ కోకాపేట భూముల సందర్శనకు వెళతానని ప్రకటించారు. దీంతో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద తెల్లవారుజాము… Read More
0 comments:
Post a Comment