జైపూర్: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా విజృంభణ రోజురోజుకూ తీవ్రతరమౌతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుతోందే తప్ప.. పూర్తిగా అదుపులోకి రావట్లేదు. మరోసారి మూడున్నర లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. మరణాల్లోనూ అదే ఉధృతి కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన ప్రకారం.. దేశవ్యాప్తంగా ఒక్కరోజే 3,449 మంది కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3emS35w
మే తరువాతే పెళ్లిళ్లు: 11 మందికి మించితే..కఠిన చర్యలు: అక్కడ కంప్లీట్ లాక్డౌన్
Related Posts:
ఓహో కాంగ్రెస్ ఎంపీలు అలాగా.. టీఆర్ఎస్ ఎంపీ బూర ఏమన్నారంటే..!హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కారెక్కించడంతో టీఆర్ఎస్పై హస్తం నేతలు గరమవుతూనే ఉన్నారు. సందు దొరికితే ఏకిపారేస్తున్నారు. అయినా కూడా టీఆర్ఎస్ను … Read More
జగన్ను వెంటాడారు.. భారతీకి సమన్లు: సీబీఐకి చిక్కిన ఈడీ అధికారి గాంధీనేటీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పైన నాడు ఈడీ కేసులు నమోదు చేసిన మాజీ అధికారి గాంధీ ఇప్పుడు సీబీఐ ఉచ్చులో చిక్కుకున్నారు. మాజీ ముఖ్యమంత్రికి అత్యంత సన్… Read More
ఇంజనీర్పై బురద పోసిన ఎమ్మెల్యేకు... 14 రోజుల జైలుమహారాష్ట్రాలో ఇంజనీర్పై బురద పోసి, దాడి చేసిన ఎమ్మెల్యేతోపాటు అతని అనుచరులకు కంకావళి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కంకావళి ప్రాంతంలో నిర్మ… Read More
సభను హుందాగా నడుపుతాం..! చట్టసభల పట్ల ప్రజల్లో గౌవరం పెరగాలన్న ఏపి స్పీకర్..!!అమరావతి/హైదరాబాద్ : బడ్జెట్ సమావేశాల నిర్వహణపై అదికారులతో ఏపి స్పీకర్ తమ్మినేని సీతారం నిర్వమించిన సమీక్షా సమావేశం ముడిసింది. ఏపీ శాసనసభ బడ్జెట్ సమావే… Read More
మంత్రి నా కాళ్లు మొక్కుడేంది.. ఆ వార్తపై హరీష్ రావు ఆగ్రహం.. చివరకు సారీ చెప్పారుగా..!హైదరాబాద్ : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి ఓ మీడియా సంస్థకు చురకలు అంటించారు. అత్యుత్సాహం వద్దని.. నిర్ధారణ చేసుకున్నాకే వార్తలు … Read More
0 comments:
Post a Comment