అమరావతి : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేరు మరోసారి ఆంధ్రప్రదేశ్లో వినిపించింది. ఇదివరకు సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఆయన పేరు ప్రస్తావించారు. తాజాగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ టీడీపీ సభ్యులను ఇరుకున పెట్టే విధంగా కేసీఆర్ పేరు వాడారు. ఆయన పేరు ఎత్తితే టీడీపీ సభ్యులు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని చురకలు అంటించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K7pYQq
Wednesday, July 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment