Wednesday, July 31, 2019

హమ్మయ్య : తప్పిపోయిన 24 గంటల్లోనే తల్లిదండ్రుల ఒడికి చేరిన చిన్నారి

ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తప్పిపోయిన మూడేళ్ల చిన్నారి ఆచూకీ లభించింది. తప్పిపోయిన 24 గంటల్లోనే కనుగొడంతో పేరెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం తప్పిపోయిన చిన్నారి ఎట్టకేలకు తల్లిదండ్రుల వద్దకు చేరడంతో కథ సుఖాంతమైంది. చిన్నారి తప్పిపోయిందనే సమాచారం .. స్థానికుల అప్రమత్తతో మూడేళ్ల సాక్షి పేరెంట్స్ ఒడికి క్షేమంగా చేరింది. ముంబైలోని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YBhMM9

Related Posts:

0 comments:

Post a Comment