ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తప్పిపోయిన మూడేళ్ల చిన్నారి ఆచూకీ లభించింది. తప్పిపోయిన 24 గంటల్లోనే కనుగొడంతో పేరెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం తప్పిపోయిన చిన్నారి ఎట్టకేలకు తల్లిదండ్రుల వద్దకు చేరడంతో కథ సుఖాంతమైంది. చిన్నారి తప్పిపోయిందనే సమాచారం .. స్థానికుల అప్రమత్తతో మూడేళ్ల సాక్షి పేరెంట్స్ ఒడికి క్షేమంగా చేరింది. ముంబైలోని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YBhMM9
హమ్మయ్య : తప్పిపోయిన 24 గంటల్లోనే తల్లిదండ్రుల ఒడికి చేరిన చిన్నారి
Related Posts:
కమలేశ్ హంతకుల తల తీసుకొస్తే రూ.కోటి రివార్డు.. శివసేన నేత ప్రకటనహిందూ సమాజ్ పార్టీ అధినేత కమలేశ్ తివారీని మట్టుబెట్టిన నిందితుల తల తీసుకొస్తే శివసేన నేత రివార్డు ప్రకటించారు. ముగ్గురి తల తీసుకొస్తే రూ.కోటి ఇస్తానని… Read More
బీజేపీ అభ్యర్థిని గెలిపించాలంటున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ, బాలీవుడ్ నటుడు గోవిందముంబై: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రధ… Read More
గవర్నర్ మీదనే ఆశలు: రాజ్ భవన్ కు ఆర్టీసీ జేఏసీ: ప్రగతి భవన్ లో ఇలా..సాయంత్రానికి తేలిపోతుందా..!తెగని సమస్యగా మారిన తెలంగాణ ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో ఇప్పుడు కార్మికులు గవర్నర్ వైపు చూస్తున్నారు. తమ సమస్యల మీద కలిసిన తరువాత గవర్నర్ నేరుగా రవాణా మం… Read More
ఒక్కరోజులో 15 బాటిళ్ల రక్త దానం : ఓవైసీ వ్యాఖ్యలు చక్కర్లుఒక మనిషి ప్రతి మూడు నెలలకు ఒక బాటిల్ రక్తం ఇవ్వడమే సాధ్యమవుతుంది. కాని ఒక్క రోజులో 15 బాటిళ్ల రక్తాన్ని ఇచ్చానని హైదరాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ చేసిన… Read More
హుజూర్నగర్ నుంచి వెళ్లిపోండి.. ఉత్తమ్కు ఎస్పీ ఫోన్.. నేనే లోకల్ అంటున్న పీసీసీ చీఫ్హుజూర్నగర్ ఉప ఎన్నిక రాజకీయాలు హీటెక్కాయి. స్థానికేతరులు నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలనే నిబంధన మేరకు అధికారులు నడుచుకొంటున్నారు. ఈ మేరకు పీసీసీ చీఫ్… Read More
0 comments:
Post a Comment