Wednesday, July 24, 2019

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అధిక మోసం...! ఇప్పడు అందరికంటే పెద్ద స్నేహం... అక్భరుద్దిన్ ఓవైసీ

ఏ పార్టీయైనా అధికారంలో ఉంటే ఒక లెక్క, లేకుంటే ఒక లెక్కా...ప్రజాస్వామ్యంలో వ్యవస్థలో మొదటి నుండి కొనసాగుతున్న తంతు ఇది. అధికారంలోకి రావడానికి ఇతరుల కాళ్లు కూడ పట్టుకుంటారు. అవసరం తీరాక అసలు విషయాన్ని మరిచిపోయే స్వభావం సాధారణంగా రాజీకీయ పార్టీల్లో నెలకొని ఉంటుంది. తాజగా పార్లమెంట్‌లో ఇలాంటీ వ్యాఖ్యలే మరోసారి తెరమీదకు వచ్చాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sysr9g

Related Posts:

0 comments:

Post a Comment