ఏపీ ముఖ్యమంత్రి జగన్ నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన దృష్టి సారించారు. ఇప్పటికే కొన్ని పోస్టులను పూర్తి చేసిన సీఎం రాష్ట్ర స్థాయి పోస్టులను అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే పూర్తి చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా పార్టీని నమ్ముకొని తొలి నుండి తనతో ఉన్న నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. జగన్కు బాబు వార్నింగ్:బోరున ఏడ్చిన మహిళలు.ఎలా ఓడారయ్యా:వాళ్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XIJOcw
వైయస్ జయంతి గిఫ్ట్గా నామినేటెడ్ పదవులు: వీరికి ఖరారు చేసిన జగన్: అక్కడ సీటు కోసం పోటీ
Related Posts:
చిరంజీవి ఎన్నికల ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన మెగా ఫ్యామిలీ .. ఏం చెప్పారంటేకాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి ప్రచారంలో పాల్గొంటారా లేదా అన్నదానిపై చిరంజీవి కుటుంబం క్లారిటీ ఇచ్చేసింది . … Read More
ఏపి లో ఐటి కలకలం : ఆరు నగరాల్లో అధికారుల మకాం : వారి లక్ష్యం టిడిపి నేతలేనా...!ఏపిలో పోలింగ్ తేదీ సమీపిస్తోంది. ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. సరిగ్గా ఇదే సమయంలో ఏపిలోని పొలిటి కల్ పార్టీలకు..ప్రధానంగా పోటీలో ఉన… Read More
కాంగ్రెస్ మ్యానిఫెస్టో అంతా ఉత్తిదే : ప్రధాని మోదీఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టో ని ప్రధాని నరేంద్ర మోడి విమర్శించారు. అది ప్రజలను వంచించేందుకు విడుదల చేసిన మ్యానిఫెస్టో … Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: మదనపల్లె నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రామసముద్రం మండలం ఈ నియోజకవర్గంలో చేరింది. 2009 లో రద్దు అయిన వాయల్పాడు నియోజకవర్గంలో నల్లారి … Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పీలేరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోకవర్గాల పునర్విభజనలో భాగంగా రద్దయిన వాయల్పాడు నియోజకవర్గం లోని గుర్రంకొండ, కలకడ, కలికిరి, వాయల్పాడు, కెవి పల్లె మండలాలు … Read More
0 comments:
Post a Comment