అమరావతి/హైదరాబాద్ : మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. అమరావతి పరిసర ప్రాంతాల్లో ముందస్తు సమాచారం లేకుండా ఎక్కడ కూడా భూములు కొనొద్దని చెప్పుకొచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో లింగమనేని, ఐజేయం అక్రమాలు ఎన్ని చేశారో ప్రజలకు చెప్పాలని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి ప్రశ్నించారు. అక్రమంగా లే ఔట్లు వేసి వెంచర్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YC8VdZ
Saturday, July 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment