న్యూఢిల్లీ: దేశ ప్రయోజనాల కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా కలిసి వస్తే తప్పులేదని, లోకసభ ఎన్నికల తర్వాత ఆయనకు ఒకటో రెండో సీట్లు వస్తాయని, అలాంటప్పుడు ఆయన కూడా మద్దతిస్తే తప్పేమీ కాదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అందరూ కలవాలన్నారు. దీనిపై వైసీపీ కేడర్ తీవ్రంగానే స్పందిస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UVJq5s
1.. 2 కాదు.. 23, టీడీపీతో దోస్తీయా...: చంద్రబాబు 'దోస్తీ' ఆఫర్కు వైసీపీ తిరస్కరణ!
Related Posts:
జగన్కు కేశినేని శ్వేత వార్నింగ్ -సునామీని తట్టుకోగలరా? -సీఎం ఇంట్లో సూట్ కేసులు -అమరావతి పోరుఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటన, ఆ వెంటనే మొదలైన అమరావతి రైతుల నిరసనలకు ఏడాది పూర్తికావొచ్చ… Read More
మోడెర్నా వ్యాక్సిన్ అధిక రక్షణ.. ఫైజర్తోపాటు టీకా... 2021లో భారీగా కొనుగోలు..కరోనా వైరస్ వ్యాక్సిన్స్ మంచి ప్రభావం చూపుతున్నాయి. ఒక్కో టీకా 90 శాతానికి పైగా ఎఫెక్టు ఇస్తున్నాయి. మోడెర్నా వ్యాక్సిన్ అధికంగా రక్షణ ఇస్తుందని నిపుణ… Read More
విభేదాలున్నా..! జో బైడెన్కు వ్లాదిమిర్ పుతిన్ అభినందనలు, ఇప్పుడే ఎందుకంటే..?మాస్కో: ఎట్టకేలకు రాష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజంయ సాధించిన జో బైడెన్కు అభినందనలు తెలిపారు. ఎలక్టోరల్ కాలేజీ… Read More
ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: జిల్లాల వారీగా కొత్త కేసులివే, పరీక్షల ధరల తగ్గింపుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. ఇంతకుముందు రోజు కేవలం 300 కరోనా కేసులే నమోదు కాగా, తాజాగా, 500 కరోనా పాజిటి… Read More
రజనీ పార్టీతో కమల్ ఎన్నికల పొత్తు -తోడుగా మజ్లిస్ -ఎంజీఆర్ ఆశిస్సు -డీఎంకే అనూహ్య స్పందనఅసెంబ్లీ ఎన్నికలు ఆరు నెలల ముందే తమిళనాడులో రాజకీయం వేడెక్కింది. దాదాపు అన్ని పార్టీలూ ముందస్తు ప్రచారాన్ని మొదలుపెట్టాయి. తాను కూడా కొత్త పార్టీతో ఎన… Read More
0 comments:
Post a Comment