కౌటాల : బావిలో మోటారు అమరుస్తామని వెళ్లిన వారు తిరిగిరాలేదు. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వెళ్లారు. ఏం జరుగుతుందో తెలియలేదు. మరొకరిని పంపి .. నిశీతంగా గమనించేసరికి కొద్ది లోతుకు వెళ్లక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అతడిని పైకి లాగి ఆస్పత్రికి తరలించారు. మరో ముగ్గురు శ్వాస ఆడక చనిపోవడంతో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XEjtNe
ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వెళ్లారు.. తిరిగిరాలేదు, ఇంతకీ ఆ బావిలో ఏం జరిగింది..!!
Related Posts:
గులాబీ కే పట్టం కట్టిన పల్లెలు..! మలి విడతలో కూడా వార్ వన్ సైడే..!!హైదరాబాద్ : తలెంగాణ పల్లెలు గులాబీ మయం అయ్యాయి. రెండో విడత పంచాయితీ ఎన్నికల్లో అదికార గులాబీ పార్టీకి పెద్దయెత్తున పట్టం కట్టారు తెలంగాణ ప్ర… Read More
జగన్ సమరశంఖం : బస్ యాత్ర రద్దు : తటస్థ ఓటర్ల కోసం ఇలా..!మరి కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. దీని కోసం వైసిపి అధినేత జగన్ సమరశంఖం పూరించనున్నారు. ఇందు కోసం బస్సు యాత్ర… Read More
మీసం మెలేసాడు : వైసిపి లో చేరిన పోలీసు మాధవ్ : సీటు ఖాయమేనా..!అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ వైసిపి లో చేరారు. ఎంపి జెసి దివాకర్ రెడ్డిక వ్యతిరేకంగా మీసం మెలేసీ..హెచ్చరించ… Read More
జనసేన లో కొత్త జోష్: బాబాయ్ కోసం చెర్రీ పాట : ఎన్నికల ప్రచారంలోనూ నిలుస్తారా..!జనసేన అధినేత పవన్ కళ్యాన్కు మెగా కుటుంబం నుండి రాజకీయంగానూ మద్దతు లభిస్తోంది. ఎన్నికల బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాన్ కు మోరల్ గా మద్ద… Read More
పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించిన ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ సోదరి..ఎందుకో తెలుసా..?న్యూయార్క్ : రచయిత, ఫిల్మ్ మేకర్ గీతా మెహతా తనను వరించిన పద్మశ్రీ అవార్డును తీసుకునేందుకు తిరస్కరించారు. ఆమె ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోదరి. స… Read More
0 comments:
Post a Comment