న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొందరు కాంగ్రెస్ నేతల వైఖరి మారడం లేదన్నారు ఆ పార్టీ నేత శశిథరూర్. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి.. ఈ కఠిన సమయంలోనూ కొందరు ఎంపీలు తమ నియోజకవర్గాలకు వెళ్లడం లేదన్నారు. దీంతో పార్టీపై మరింత ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేవారు. తన నియోజకవర్గం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YP2Kn9
కాంగ్రెస్ ఎంపీలారా.. ఇకనైనా మారండి, లేదంటే కష్టమే.. కాంక్లేవ్లో శశిథరూర్ సంచలనం
Related Posts:
Vizag Steel Plant : కేంద్రం పరిశీలనలో ఫైనల్ ఆప్షన్ - ప్రైవేటీకరణ స్ధానంలో విలీనం ?ఏపీలో ప్రస్తుతం ఎన్నికల వేళ తెరపైకి వచ్చిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రంతో పాటు బీజేపీ కూడా ఇరుకునపడింది. ఓవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ… Read More
Wife: భార్య మీద అనుమానం, వీడు నా కొడుకేనా ?, నా పోలీకలు, నా కలర్ లేదే ?, లాభం లేదని !చెన్నై/ చిదంబరం: కొడుకు పుట్టాడని ఆనందంలో తండ్రి పరిగెత్తుకుంటూ ఆసుపత్రికి వెళ్లాడు. బిడ్డను చూసిన తండ్రి షాక్ అయ్యాడు. మొదటి నుంచి భార్య మీద అనుమానం … Read More
కాకినాడ బీచ్ లో ప్రత్యేక ఆకర్షణగా... నావికా దళంలో విశేష సేవలందించిన యుద్ధ విమానం టియు 142భారత నావికాదళంలో ఎన్నో ఏళ్ళ నుండి విశేష సేవలందించిన టియు 142 యుద్ధ విమానం ఇకనుండి కాకినాడలో కనువిందు చేయనుంది. భారత నావికా దళంలో రెండున్నర దశాబ్దాలకు … Read More
దిశా రవి అరెస్టుపై స్పందించిన గ్రెటా ధన్బర్గ్- శాంతియుత నిరసనలపై చర్చెందుకు ?పర్యావరణ ఉద్యమ కార్యకర్త దిశా రవి అరెస్టుపై ఆమె పనిచేస్తున్న సంస్ధ 'ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్' నడుపుతున్న అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా ధన్బర్… Read More
ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు .. గత 24 గంటల్లో 13,993 కొత్త కేసులు ,101 మరణాలుభారతదేశంలో కరోనా మహమ్మారి మరోమారు పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా తగ్గినట్టే తగ్గినా మళ్లీ మహారాష్ట్ర , కేరళ రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విజృంభిస్… Read More
0 comments:
Post a Comment