న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొందరు కాంగ్రెస్ నేతల వైఖరి మారడం లేదన్నారు ఆ పార్టీ నేత శశిథరూర్. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి.. ఈ కఠిన సమయంలోనూ కొందరు ఎంపీలు తమ నియోజకవర్గాలకు వెళ్లడం లేదన్నారు. దీంతో పార్టీపై మరింత ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేవారు. తన నియోజకవర్గం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YP2Kn9
Friday, July 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment