Saturday, July 13, 2019

పట్టాలపై ఆగిన రైలు ఇంజిన్.. పలు రైళ్ల రాకపోకలక అంతరాయం

విశాఖపట్టణం : విశాఖలో ఎలక్ట్రికల్ రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. దీంతో మిగతా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. మిగిలిన రెండు ట్రాక్‌లపై రైళ్ల రాకపోకలను కొనసాగిస్తున్నారు. దీంతో దాదాపు మూడు గంటలపాటు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. శనివారం ఉదయం 8 గంటలకే రైలింజన్ పట్టాలు తప్పింది. ప్రధాన మార్గంలో రైలు ఆగిపోవడంతో .. వెంటనే అధికారులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LmyrAX

Related Posts:

0 comments:

Post a Comment