Wednesday, July 10, 2019

ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదం.. హైకోర్టు ఏమందంటే..!

హైదరాబాద్ : వేములవాడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మూడు నెలల్లోగా విషయమేంటో తేల్చాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది హైకోర్టు. చెన్నమనేని భారత పౌరుడు కాదంటూ స్థానిక బీజేపీ నేత ఆది శ్రీనివాస్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఆ మేరకు బుధవారం నాడు మరోసారి విచారణ చేపట్టింది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XDSnWI

Related Posts:

0 comments:

Post a Comment