అమరావతి/హైదరాబాద్ : ఒక్కసారి రాజకీయాల్లో అధికారం అనుభవించిన తర్వాత సైలెంట్ గా కూర్చోమంటే ఏ రాజకీయ నాయకుడికైనా మా చెడ్డ చిరాకబ్బా..! ఓడిపోయిన పార్టీలో ఉండలేక, శత్రుశేషం ఉన్న అదికార పార్టీలోకి వెళ్లలేక నానా చిత్రహింస అనుభవిస్తుంటారు కొందరు నేతలు. చివరకు ఎలాగోలా బాదలన్నీ అదిగమించి అదికార పార్టీలో చేరిపోయేందుకు మానసికంగా సిద్దమైతే అక్కడే తిష్టవేసుకుని కూర్చున్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xTknGA
ప్రత్యామ్నాయ రాజకీయాలా.. పత్తి వ్యాపారమా..? గుంటూరులో కన్నా వర్సెస్ రాయపాటి..!!
Related Posts:
అమరావతిపై కౌంటర్ దాఖలుకు పవన్ కసరత్తు... రేపు నేతలతో టెలికాన్ఫరెన్స్...ఏపీ రాజధాని అమరావతిని విశాఖకు తరలించడంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కూడా తమ అభిప్రాయం చెప్పే అవకాశం ఇచ్చింది… Read More
ఈసారి నెల్లూరు రొట్టెల పండుగ రద్దు... భక్తులెవరూ రావొద్దన్న అధికారులు..నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గాలో ఏటా ఎంతో ఘనంగా జరిగే ఈ వేడుకలపై ఈసారి కరోనా ప్రభావం పడింది. ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకూ జరగాల్సిన… Read More
ఈ సారి బౌద్దారామంపై: ఏపీ సర్కార్పై నిప్పులు, విశాఖ తొట్లకొండను రక్షించుకోవాలి: ఎంపీ రఘురామవిశాఖ తొట్లకొండలో గల బౌద్ధారామాన్ని పరిరక్షించుకోవాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. బౌద్ధారామం పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ… Read More
కరోనాతో మృతి చెందిన వైద్యుల కుటుంబాలకు 30 రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం .. సీఎం జగన్ నిర్ణయంకరోనా కష్టకాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా సేవలందిస్తున్న వైద్యుల విషయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంల… Read More
ఏకాంతంగా.. ఆలయంలోనే బ్రహ్మోత్సవాలు.. ముంబై, వారణాసిలో ఆలయాలు, టీటీడీ నిర్ణయాలుకరోనా వైరస్ ప్రభావంతో ఏ ఉత్సవం లేదు, వేడుక లేదు. వినాయక చవితి కూడా అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. అయితే బ్రహ్మోత్సవాలు కూడా ఏకాంతంగానే నిర్వహించబోతున్… Read More
0 comments:
Post a Comment