ఢిల్లీ: రాజకీయ కురవృద్ధురాలు సీనియర్ కాంగ్రెస్ మహిళా నేత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ న్యూఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 81 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు.శనివారం ఉదయం పరిస్థితి కాస్త సీరియస్గా మారడంతో ఆమెను 10:30 గంటలకు ఢిల్లీలోని ఓ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z7VT8E
Saturday, July 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment