యూపి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ ప్రియాంక గాంధీ ఎట్టకేలకు సోనభద్ర బాధిత కుటుంభాలను పరామర్శించారు. అనంతరం నిరసన చేపట్టిన గెస్ట్ హౌజ్ నుండి వెళ్లిపోయారు. భాదిత కుటుంభాలకు కాంగ్రెస్ పార్టీ ఒక్కో కుటుంభానికి పది లక్షల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. సోనభద్ర ఘటనలో భాదితులను పరామర్శించేందుకు వెళుతున్న యూపీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అయినా ప్రియాంక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GlDgqe
వెళ్లిపోతున్న మళ్లి వస్తా... పోలీసులను హెచ్చరించిన ప్రియాంక ...
Related Posts:
ఎంపీల నిర్లక్ష్యానికి భారీ మూల్యం... బయటపెట్టిన రాజ్యసభ సెక్రటేరియట్...వలస కార్మికులను తరలించేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లలో టికెట్ చార్జీలను కార్మికులే భరించాలని కొద్దిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసిన … Read More
హైదరాబాద్లో మరోసారి ఫుల్ లాక్డౌన్ తప్పదా?: కేసీఆర్ ప్రకటిస్తారంటూ తలసాని కీలక వ్యాఖ్యలుహైదరాబాద్: తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో మరోసారి లాక్డౌన్ కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వ… Read More
రాజారెడ్డి రాజ్యాంగం, పులివెందుల తీరొద్దు.. పైల్స్ పేషెంట్ అచ్చెన్న అరెస్టు దారుణం.. చంద్రబాబు ఫైర్‘‘రెండు రోజుల కిందటే అచ్చెన్నాయుడు పైల్స్ ఆపరేషన్ చేయించుకున్నారు. డాక్టర్ల సూచన మేరకు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అలాంటి వ్యక్తిని బలవంతంగా ఎత్… Read More
చిట్టి నాయుడు దెబ్బ.. అచ్చెన్న అబ్బా.. చంద్రబాబు బట్టలు చించుకునేది అందుకే : విజయసాయిటిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ ఇప్పుడు ఏపీలో దుమారంగా మారింది. అచ్చెన్నాయుడు అరెస్ట్ పై చంద్రబాబునాయుడు చేస్తున్న రాజకీయం చాలా దారుణంగా ఉంది అ… Read More
భయానకం, పశువుల కంటే హీనంగానా?: ఢిల్లీ సర్కారుపై సుప్రీం ఆగ్రహంన్యూఢిల్లీ : కరోనా కట్టడి చర్యలపై ఢిల్లీ ప్రభుత్వం తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. కరోనా నేపథ్యంలో దేశ రాజధానితోపాటు పలు రాష్ట్రాల్లో పరి… Read More
0 comments:
Post a Comment