చిత్తూరు : విశాఖపట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వస్తోన్న వోల్వో బస్సు .. అదుపుతప్పింది. రోడ్డు పక్కనే ఉన్న వాహనంపైకి ఎక్కింది. అయితే బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో అనుకునేసరికి .. తమ బస్సు టాటా ఏస్ ఎక్కడంతో వారంతా హహకారాలు చేశారు. విశాఖపట్టణం నుంచి బెంగళూరుకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JMvN4s
టాటా ఏస్ ఎక్కిన వోల్వో బస్సు.. ఏం జరిగిందో చూస్తే షాకే..?
Related Posts:
బ్లాక్ ఫంగస్ కేసుల గుర్తింపు, చికిత్స ఎలా ? డాక్టర్లు, రోగులకు ఎయిమ్స్ మార్గదర్శకాలివేదేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతుండగా.. దీంతో పాటే బ్లాక్ ఫంగస్ వ్యాప్తి కూడా పెరుగుతోంది. బ్లాక్ ఫంగస్ కారణంగా ఇప్పటికే పలు రాష్ట్… Read More
కరోనాలోనూ ఆగని సంక్షేమం-ఏపీ సర్కారు భేష్- గవర్నర్ ప్రసంగం ముఖ్యాంశాలుఏపీ అసెంబ్లీ బడ్జెట్ ఒక్కరోజు సమావేశం ఇవాళ ప్రారంభమైంది. ఇరుసభల్ని ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇవాళ వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ఇందుల… Read More
వైసీపీకి కౌంటర్గా టీడీపీ మాక్ అసెంబ్లీ-వీరే స్పీకర్, మంత్రులు- అజెండా ఇదేవైసీపీ ప్రభుత్వం ఏపీ అసెంబ్లీ బడ్డెట్ సమావేశాల్ని ఒక్కరోజు పాటు మాత్రమే నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్ష టీడీపీ ఇప… Read More
IPS: అమ్మాయిపై లైంగిక దాడి, జిల్లా ఎస్పీగా పోస్టింగ్, ఇంట్లో న్యూఇయర్ పార్టీ ఎఫెక్ట్, కోర్టులో పెండింగ్ !అసోం/హైదరాబాద్: అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారికి జిల్లా ఎస్పీగా బాధ్యతలు అప్పగించడం హాట్ టాపిక్ అయ్యింది. న్యూ ఇయర్ పార్టీకి ఇంటికి పి… Read More
సాగర్లో పోలింగ్ డ్యూటీ-కరోనా సోకిన టీచర్ మృతి-ఒక్క ఎమ్మెల్యే కోసం ఎంతమంది బలైపోయారంటూ భర్త ఆవేదనదేశంలో ఎంతోమంది టీచర్లు కరోనా కాటుకు బలైపోతున్నారు. వీళ్లల్లో ఎక్కువమంది నెల క్రితం జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు,ఉపఎన్నికల విధుల్లో పాల్గొన్… Read More
0 comments:
Post a Comment