చిత్తూరు : విశాఖపట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వస్తోన్న వోల్వో బస్సు .. అదుపుతప్పింది. రోడ్డు పక్కనే ఉన్న వాహనంపైకి ఎక్కింది. అయితే బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో అనుకునేసరికి .. తమ బస్సు టాటా ఏస్ ఎక్కడంతో వారంతా హహకారాలు చేశారు. విశాఖపట్టణం నుంచి బెంగళూరుకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JMvN4s
టాటా ఏస్ ఎక్కిన వోల్వో బస్సు.. ఏం జరిగిందో చూస్తే షాకే..?
Related Posts:
ఏపీ రాజధాని కేసుల్లో మరో ట్విస్ట్ - ఈసారి రంగంలోకి ఉద్యోగులు -తప్పుడు సమాచారంపై ఫైర్..ఏపీ రాజధాని తరలింపుపై హైకోర్టులో దాఖలైన కేసుల విచారణ సందర్భంగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటివరకూ రాజధాని తరలింపుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వంపై అ… Read More
ఏపీలో కొత్తగా 7948 కరోనా కేసులు, 58 మంది మృతి... హాట్ స్పాట్లుగా తూర్పుగోదావరి, కర్నూలుఏపీలో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి దారుణంగా ఉన్నట్లు ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ సూచిస్తోంది. గత 24 గంటల… Read More
I’M NOT HIM: టెక్కీ స్కెచ్, 30 సార్లు సినిమా చూసి 20 మందికి రసగుల్లా పెట్టాడు, జీవితాన్నే!చెన్నై/ న్యూఢిల్లీ/ ఖతార్: ఇంజనీరింగ్ చదివాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అమ్మాయిల పిచ్చి ఉండటంతో ఉద్దరగా డబ్బులు సంపాధించాలని అత్యాశ అతనిలో పెర… Read More
షాకింగ్ : హెల్మెట్ ధరించలేదని... యువకుడి నుదుటిపై తాళం చెవితో పొడిచిన పోలీస్...ఉత్తరాఖండ్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. హెల్మెట్ ధరించలేదన్న కారణంతో ఓ యువకుడి నుదుటిపై తాళం చెవితో పొడిచారు. దీంతో అతని నుదుటి నుంచి రక్తం ధార… Read More
నా బట్టలు నేనే ఉతుక్కుంటున్నా.. మంచే జరిగింది: కరోనాపై శివరాజ్ సింగ్ చౌహాన్భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. తన బట్టలను తానే ఉతుక్కుంటున్… Read More
0 comments:
Post a Comment