గర్భిణీలు బిడ్డకు జన్మనివ్వాలంటే సాధారణ ప్రసవంనే కోరుకుంటారు. కొన్ని సందర్భాల్లో అంటే తప్పని పరిస్థితుల్లో సిజేరియన్ ద్వారా బిడ్డకు జన్మనిస్తారు. ఇలా ఒకప్పుడు ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ముహూర్త బలం చూసి మరీ సిజేరియన్ ద్వారా బిడ్డకు జన్మనిస్తున్నారు. అంతేకాదు హాస్పిటల్లు కూడా సిజేరియన్ పద్ధతినే ఎక్కువగా అవలంబిస్తున్నాయి. సిజేరియన్ చేస్తే ఆ తర్వాత పరిణామాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GjToZq
నిజమేనా ఎంపీ గారూ : ఆ నదిలో నీరు తాగితే సిజేరియన్ అవసరం ఉండదా..!
Related Posts:
బెంజ్ కారులో వచ్చి.. తనను తాను కాల్చుకొని...హైదరాబాద్ : నగర శివారులో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. బెంజ్ కారులో వచ్చిన వ్యక్తి .. కారులో ఉండి పాయింట్ బ్లాంక్లో కాల్చుకోవడం సంచలనం కలిగించింద… Read More
గోదావరి జిల్లాలకు ఆ ఇద్దరే: అనంత బాధ్యతలు పెద్దిరెడ్డికే: మంత్రులకు జగన్ కొత్త బాధ్యతలు..ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత మంత్రుల్లో 13 మందికి కొత్త బాధ్యతలు అప్పగించా రు. ఇందులోనూ రాజకీయ వ్యూహాలతో నిర్ణ… Read More
బ్యాంకుల మాయాజాలం..! ఇచ్చింది లక్ష.. కట్టమన్నది కోటి... ఎందుకో, ఎక్కడో తెలుసా..!!కరీంనగర్ : కూతురి పెళ్లి ఉంది కదా అని లోన్ కోసం వెళితే అతనికి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇప్పటికే తీసుకున్న లోన్ కట్టాలని చెప్పారు .. అయితే ఆ… Read More
ఈయన్ను స్వామీజీ అంటారా: మహిళలు ముందు వరుసలో కూర్చున్నారని...ఆయన ఓ మోటివేషనల్ స్పీకర్.. తన ప్రసంగంతో అందరినీ ఉత్సాహపరచవలసిన ఆయనే కార్యక్రమంనుంచి బయటకు వెళ్లిపోయారు. కాసేపట్లో కార్యక్రమం ప్రారంభం అవుతుంది అనగా సభ… Read More
బోనమెత్తిన భాగ్యనగరం.. పల్లెగా మారనున్న పట్నంహైదరాబాద్ : ఆషాఢమాస బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చారిత్రక గోల్కొండ కోటలో బోనాల జాతరకు అంకురార్పణ జరిగింది. జగదాంబ తల్లిని కొలిచి మొక్కుతూ భక్తిపారవశ్య… Read More
0 comments:
Post a Comment