నార్నూర్ : పెళ్లి సందడితో అప్పటి వరకు కళకళలాడిన ఆ ప్రాంతం ఒక్కసారిగా విషాదంలో కూరుకుపోయింది. వివాహానికి వచ్చిన బంధువుల ముచ్చట్లు, నవ్వులతో సందడిగా ఉన్న ఆ ఇంట్లో ఒక్కసారిగా గుండెలవిసేలా రోదనలు మిన్నంటాయి. వివాహ విందు కోసం వండిన వంటలు విషంగా మారడంతో ముగ్గురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. అందరి హృదయాలను కలిచివేసే విషాదకర ఘటన ఆదిలాబాద్లో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/303nCrH
విందు కాదది విషం.. ఫుడ్ పాయిజనింగ్తో ముగ్గురు చిన్నారుల మృతి..
Related Posts:
అమెరికాలోను జగన్ను వెంటాడుతున్న వివాదాలు..కరోనావేళ కొత్త కల్లోలం..రెండుదేశాల్లోను చర్చఅమరావతి: కొద్ది రోజుల క్రితం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్లో ఏపీ సీఎం జగన్ కరోనావైరస్ నేపథ్యంలో ఒక మెసేజ్ ఇచ్చిన హోర్డింగ్ ద… Read More
ఒకపక్క కరోనా విలయ తాండవం .. మరోపక్క నాలుగేళ్ళ బాలికపై వృద్ధుడి అత్యాచారంఒక పక్క కరోనా వైరస్ మహమ్మారి ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నా మృగాళ్ళు మాత్రం మారటం లేదు . బాలికా సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా, కామాంధులకు ఉర… Read More
ఏప్రిల్ 5కి రెడీ: ఆ పుకార్లలో నిజం లేదు, రాష్ట్రాలకు విద్యుత్ శాఖ కీలక సూచనలు, ప్రజలకు కూడాన్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 5 పిలుపు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. కరోనాపై పోరాటంలో భాగంగా 130 కోట్ల మంది ప్రజల ఐక్యతను చాటే… Read More
కరోనా ప్రబలుతున్నా.. ప్రభుత్వ అధికారి నిర్లక్ష్యం: ఢిల్లీ వెళ్లి వచ్చి విధులకు, కేసు నమోదుహైదరాబాద్: ఇటీవల ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో తెలుగు రాష్ట్రాలపాటు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగిన విషయం త… Read More
పబ్లిసిటీ ముందు కరోనా వెలవెల.. లాక్ డౌన్లోనూ ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేల ప్రారంభోత్సవాలు..పబ్లిసిటీ కోసం రాజకీయ నేతలు ఎంతకైనా సిద్ధమైపోతారు. కాలమాన పరిస్ధితులతో కానీ ముహుర్తాలతో కానీ, విపత్తులతో కానీ వారికి సంబంధమే ఉండదన్న విమర్శలు మనం అప్ప… Read More
0 comments:
Post a Comment