విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ దండు రెచ్చిపోయింది. మూడు చోట్ల దాడులకు తెగబడింది. టీడీపీ శ్రేణులే టార్గెట్గా కొట్లాటకు తెర లేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మూడు ఘటనల్లో దాదాపు 17 మంది గాయపడటం గమనార్హం. అదలావుంటే ఏపీలో కొత్తగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టాక ఇలాంటి దాడులు నిత్యకృత్యంగా మారుతున్నాయనే వాదనలు జోరందుకున్నాయి. టీడీపీ వర్సెస్ వైసీపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YEq1rQ
రాజకీయ కక్షలతో రగులుతున్న ఏపీ...! రెచ్చిపోయిన వైసీపీ.. మూడు చోట్ల టీడీపీ శ్రేణులపై దాడులు..!
Related Posts:
జో బైడెన్: ‘మా ఎన్నికల్లో జోక్యం వద్దు...’ పుతిన్కు తొలి ఫోన్ కాల్లోనే హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడుఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడిన మొదటి ఫోన్ కాల్లోనే ఎన్నికల్లో జోక్యం గురించి హెచ్చరించారని అమెరికా అధ… Read More
ఏపీలో కొత్తగా 111 కరోనా కేసులు: ఆ రెండు జిల్లాల్లో ‘0’ కేసులు, జిల్లాలవారీగా..అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో 33,808 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 111 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసు… Read More
మైల్స్టోన్ బడ్జెట్: కొత్త ఉద్యోగాలపై సీఈవోలు ఏమన్నారంటే? ఆ ఖర్చులపై ఆందోళనన్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత్, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక… Read More
కేసీఆర్ ఉద్యోగులనూ మోసం చేశారు: మూడేళ్లుగా ఎదురుచూస్తే ఇదేనా? బండి సంజయ్ ఫైర్హైదరాబాద్: మరోసారి ఉద్యోగులను మోసం చేశారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించా… Read More
బోయిన్పల్లి కిడ్నాప్ కేసు: జగత్ విఖ్యాత్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదాబోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఇప్పటికే మాజీమంత్రి భూమా అఖిలప్రియ బెయిల్పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ బంధువు ప్రవీణ్ రావు కిడ్నాప్ వ్యవ… Read More
0 comments:
Post a Comment