హైదరాబాద్ : ఆస్తుల కోసం బంధాలు కనుమరుగవుతున్నాయి. కన్నోళ్లను వేధించే కలికాలం వచ్చింది. ఆస్తుల ముందర పేగుబంధం కూడా పలచనైపోతున్న కాలమిది. డబ్బు వ్యామోహంలో పడి తల్లిదండ్రులను పట్టించుకోని దౌర్భాగ్యస్థితి నెలకొంది. కని పెంచిన అమ్మనాన్నలు కాదని మనీ వెంట పరుగులు పెడుతున్నారు కొందరు. ఆ క్రమంలో తల్లిని విస్మరించిన ఓ కొడుకుతో పాటు అతని భార్యకు జైలుశిక్ష పడింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30HDCPM
Monday, July 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment