బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తన పదవికి రాజీనామా చేస్తారంటూ వచ్చిన వార్తలు ఒక్కసారిగా కలకలం పుట్టించాయి. రాజకీయంగా ప్రకంపనలు రేపాయి. శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోలేకపోతున్న కుమారస్వామి సోమవారం సాయంత్రం రాజ్భవన్లో గవర్నర్ వజూభాయ్ వాలాను కలుసుకోబోతున్నారని, అనంతరం తన రాజీనామా పత్రాన్ని అందజేస్తారంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. కుమార రాజీనామా? గవర్నర్తో అపాయింట్మెంట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2y3Ym7W
Monday, July 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment