Thursday, July 25, 2019

కాలేజీ రోజులను ఇంకా మర్చిపోని వైసీపి నేతలు..! ర్యాగింగ్ కు పాల్పడుతున్నట్టు సీఎం కి ఫిర్యాదులు..!!

అమరావతి/హైదరాబాద్ : ఏపి రాజకీయాల్లో విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సునామీలాంటి విజయాన్ని చేజిక్కించుకున్న వైసీపీలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. ఆ పార్టీకి చెందిన మొత్తం 151 మంది ఎమ్మెల్యేలలో ఎక్కువమంది సీనియర్లే. జూనియర్లు తక్కువ. మంత్రివర్గంలోనూ సీనియర్లు, జూనియర్లు ఉన్నారు. ఆ సీనియర్లు... ఇప్పుడు ఈ జూనియర్లను 'ర్యాగింగ్' చేస్తున్నారట. చదవడానికి, వినడానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yr0SUA

Related Posts:

0 comments:

Post a Comment