అమరావతి/హైదరాబాద్ : ఏపి రాజకీయాల్లో విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సునామీలాంటి విజయాన్ని చేజిక్కించుకున్న వైసీపీలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. ఆ పార్టీకి చెందిన మొత్తం 151 మంది ఎమ్మెల్యేలలో ఎక్కువమంది సీనియర్లే. జూనియర్లు తక్కువ. మంత్రివర్గంలోనూ సీనియర్లు, జూనియర్లు ఉన్నారు. ఆ సీనియర్లు... ఇప్పుడు ఈ జూనియర్లను 'ర్యాగింగ్' చేస్తున్నారట. చదవడానికి, వినడానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yr0SUA
కాలేజీ రోజులను ఇంకా మర్చిపోని వైసీపి నేతలు..! ర్యాగింగ్ కు పాల్పడుతున్నట్టు సీఎం కి ఫిర్యాదులు..!!
Related Posts:
ఆర్టికల్ 370 ఎత్తివేస్తే... వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మెహబూబా ముఫ్తీశ్రీనగర్ : జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబూ ముఫ్తీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 అమలును ఎత్తివేస్తే ఈ రాష్ట్ర… Read More
కళ్యాణం కమనీయం జీవితం: దేశంలోనే తొలిసారిగా ఈ మహిళలకు వివాహంరాయ్పూర్ : ఇప్పటి వరకు ట్రాన్స్జెండర్లు వివాహ వేడుకల్లో నృత్యం చేయడం చూశాం. పలు సందర్భాల్లో ఆశీర్వచనాలు ఇవ్వడం చూశాం. కానీ మార్చి 30వ తేదీన మాత్రం ఛ… Read More
లోకసభ ఎన్నికలు 2019 : రాజంపేట నియోజకవర్గం గురించి తెలుసుకోండిఆంధ్రప్రదేశ్లోని 25 పార్లమెంటు స్థానాల్లో రాజంపేట ఒకటి. వాస్తవానికి రాజంపేట కడప జిల్లాలో ఉంది.ఇటు కడప జిల్లాలో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు అటు చిత్తూ… Read More
లోకసభ ఎన్నికలు 2019: సికింద్రాబాద్ నియోజకవర్గం గురించి తెలుసుకోండితెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలలో సికింద్రాబాద్ ఒకటి. ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి ఒక్కసారి మాత్రమే గెలిచారు. అది మినహాయించి, 1957 ను… Read More
చంద్రబాబు 'గల్లా' పెట్టెను నమ్మారు... వైసీపీ ప్రజాబ్యాలెట్ పెట్టెను నమ్ముకుంది: మోదుగులతాడికొండ: చంద్రబాబు గల్లా పెట్టెను నమ్ముకున్నారని ...వైయస్ జగన్ ప్రజల బ్యాలెట్ పెట్టెను నమ్ముకున్నారని అన్నారు గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వే… Read More
0 comments:
Post a Comment