ఢిల్లీ : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్. మత రాజకీయాలతో ఓవైసీ బ్రదర్స్ పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ టీఆర్ఎస్ పార్టీతో జతకట్టిన ఎంఐఎం ఎంతకైనా దిగజారుతుందని మండిపడ్డారు. గురువారం పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/311qsxj
ఓవైసీ తీరు మారలేదు.. మత విద్వేషాలే లక్ష్యం..! అక్బరుద్దీన్ను ఏకిపారేసిన బీజేపీ ఎంపీలు..!
Related Posts:
పాకిస్తాన్కు భారీ షాక్ - టెర్రరిస్టుల కట్టడిలో ఫెయిల్ - ఇంకా ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టులోనే..ఉగ్రవాదుల కార్ఖానాగా పేరుపొందిన పాకిస్తాన్ లో అంతర్జాతీయ ఆంక్షల తర్వాత కూడా పరిస్థితి మారలేదు. పాక్ లో ఇప్పటికీ పలు రూపాల్లో ఉగ్రకలాపాలు కొనసాగుతున్నా… Read More
ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్... డీఏ,దసరా సెలవుపై కీలక నిర్ణయం...తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త అందించారు. 2019 జులై నుంచి ఉద్యోగులకు అందాల్సిన డీఏను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికార… Read More
పోలవరం ప్రాజెక్టుకు నిధులివ్వండి - మంత్రి నిర్మలతో ఏపీ మంత్రి బుగ్గన భేటీ - కీలక అంశాలివేఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతామన్ తో భేటీ అయ్యారు. ఏపీకి రావాల… Read More
విజయదశమి అంటే ఏమి..దసరా పండుగ ఆవిర్భావ విశేషాలేంటి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ఏపీలో కరోనా: 8లక్షలు దాటిన కేసులు - కొత్తగా 3,765 మందికి ఇన్ఫెక్షన్ - ఆ4 జిల్లాల్లో..ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువ స్థాయిలో నిలకడగా కొనసాగుతోంది. రాష్ట్ర వైద్య శాఖ శుక్రవారం వెల్లడిచిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 3… Read More
0 comments:
Post a Comment