Thursday, July 25, 2019

ఓవైసీ తీరు మారలేదు.. మత విద్వేషాలే లక్ష్యం..! అక్బరుద్దీన్‌ను ఏకిపారేసిన బీజేపీ ఎంపీలు..!

ఢిల్లీ : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ బీజేపీ, ఆర్ఎస్‌ఎస్ లపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్. మత రాజకీయాలతో ఓవైసీ బ్రదర్స్ పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ టీఆర్ఎస్ పార్టీతో జతకట్టిన ఎంఐఎం ఎంతకైనా దిగజారుతుందని మండిపడ్డారు. గురువారం పార్లమెంట్‌ ఆవరణలో ఏర్పాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/311qsxj

Related Posts:

0 comments:

Post a Comment