అమరావతి/హైదరాబాద్: ఏపిలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చు రేగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాలపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో రాజీవ్ మెమోరియల్ భవన్ను కూల్చాలన్న జగన్ నిర్ణయం ఫ్యాక్షన్ ఆలోచనకు అద్దం పడుతోందని వీహెచ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XMjwWE
ఏపి సీఎం నిర్ణయంపై మండిపడ్డ వీహెచ్..! ఫాక్షన్ ఆలోచనలు మానుకోవాలని హితవు..!!
Related Posts:
సెక్స్కు నిరాకరించడంతోనే మోడల్ మాన్సీని హత్య చేశాడు: పోలీసులుగతేడాది హత్యకు గురైన ముంబై మోడల్ మాన్సీ దీక్షిత్ కేసులో పోలీసులు ఛార్జిషీటు తయారు చేశారు. ఆమెను హత్యచేసిన నిందితుడు ఫోటోగ్రాఫర్ సయ్యద్ ముజమ్మిల్ తనతో … Read More
వచ్చే లోకసభ ఎన్నికల్లో పోటీ: అద్వానీ, మురళీ మనోహర్ జోషిలదే నిర్ణయంన్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అగ్రనేతలు లాల్ కృష్ణ అద్వానీ (91), మురళీ మనోహర్ జోషీల (84) పోటీపై నిర్ణయాన్ని వా… Read More
వచ్చే ఎన్నికల్లో అందరూ ఓటేయాలి, ఈ ఏడాది ఎంతో ప్రత్యేకం: రాష్ట్రపతి గణతంత్రదినోత్సవ సందేశంన్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశ ప్రజలకు ఆయన 70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్… Read More
డేటింగ్ కోసం కంపెనీ లీవ్, అమ్మాయిలకు ఆఫర్ అదిరిపోయింది: ఎక్కడ, ఎందుకంటే?బీజింగ్: చాలా కంపెనీల్లో ఉద్యోగులకు సెలవులు దొరకాలంటే కాస్త ఇబ్బందికరమే. ఓ సెలవు కావాలంటే సవాలక్ష కారణాలు లేదా అబద్దాలు చెప్పాల్సిన పరిస్థితి. అయితే చ… Read More
పెద్ద దొంగ.. చిన్న దొంగ, బాబును చూసి జగన్కు అసూయ: ఎందుకో చెప్పిన నాగబాబుహైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లో సోదరుడు నాగబాబు ఇటీవల 'మై ఛానల్ నా ఇష్టం' పేరుతో యూట్యూబ్ ఛానల్లో విపక్షాలపై విమర్శలు గుప… Read More
0 comments:
Post a Comment