బెంగళూరు : బెంగళూరులో కొందరు వ్యక్తులు రెచ్చిపోయారు. హిందీలో మాట్లాడాడన్న కారణంతో ముగ్గురు వ్యక్తుల్ని చావ చితకబాదారు. తమ రాష్ట్రంలో ఉంటూ తమ భాష మాట్లాడటంలేదని దుండగులు కోపంతో ఊగిపోయారు. వారి దాడిలో గాయపడ్డ బాధితులు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YqHYt0
Sunday, July 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment