బెంగళూరు : బెంగళూరులో కొందరు వ్యక్తులు రెచ్చిపోయారు. హిందీలో మాట్లాడాడన్న కారణంతో ముగ్గురు వ్యక్తుల్ని చావ చితకబాదారు. తమ రాష్ట్రంలో ఉంటూ తమ భాష మాట్లాడటంలేదని దుండగులు కోపంతో ఊగిపోయారు. వారి దాడిలో గాయపడ్డ బాధితులు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YqHYt0
దారుణం : హిందీలో మాట్లాడాడని రక్తమొచ్చేలా కొట్టారు
Related Posts:
లాక్డౌన్: దివ్యాంగుల కోసం తీసుకున్న చర్యలేంటి?: హైకోర్టు కీలక ఆదేశాలుహైదరాబాద్: తెలంగాణలో లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి పలు కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. రాష్ట్రంలోని దివ్యాంగులకు, వలస కార్… Read More
ఆ 52 కేసులపై జగన్ సర్కారు ఆందోళన.. ఈ లెక్క తేలకపోతే అంతే సంగతులు..ఏపీలో కరోనా వైరస్ సోకడానికి ఇప్పటివరకూ గుర్తించిన ప్రధాన కారణాలు రెండు లేక మూడు. వీటిలో ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, విదేశాలకు వెళ్లి వచ్చిన వారు, వీరి … Read More
కరోనా విరుగుడుకు ఆక్స్ఫర్డ్ వర్సిటీ వ్యాక్సిన్.. ఎలా పనిచేస్తుందో తెలుసా..?కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శాస్త్రవేత్తలు ల్యాబోరేటరీల్లో నిరంతర ప్రయోగాల్లో మునిగిపోయారు. వైరస్ జన్యువును విశ్లేషించి.. దా… Read More
ఇప్పుడు జాగ్రత్తపడకపోతే ఆకలి చావులు తప్పవు: ఐక్యరాజ్యసమితి వార్నింగ్ఐక్యరాజ్యసమితి: కరోనావైరస్ ప్రపంచదేశాలను కబళిస్తున్న నేపథ్యంలో ఆహార భద్రత లేకుండా ఉన్న వారి సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయని ఐక్యరాజ్య సమితి వరల్… Read More
కరోనా: ప్రధాని మోదీ కీలక అడుగు.. లాక్డౌన్ మళ్లీ పొడగింపు?.. 27న సీఎంలతో కాన్ఫరెన్స్..ప్రపంచ సినారియోకు అనుగుణంగా భారత్ లోనూ కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. బుధవారం నాటికి మన దగ్గర కేసుల సంఖ్య 20471గా నమోదైంది. అందులో 3959మందికి న… Read More
0 comments:
Post a Comment