బెంగళూరు : బెంగళూరులో కొందరు వ్యక్తులు రెచ్చిపోయారు. హిందీలో మాట్లాడాడన్న కారణంతో ముగ్గురు వ్యక్తుల్ని చావ చితకబాదారు. తమ రాష్ట్రంలో ఉంటూ తమ భాష మాట్లాడటంలేదని దుండగులు కోపంతో ఊగిపోయారు. వారి దాడిలో గాయపడ్డ బాధితులు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YqHYt0
దారుణం : హిందీలో మాట్లాడాడని రక్తమొచ్చేలా కొట్టారు
Related Posts:
Guntur Murder : చలించిపోయిన జగన్-మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి-ఆ ఫోన్ అన్లాక్ చేస్తే...గుంటూరులో బీటెక్ విద్యార్థిని హత్య సంచలనం రేపుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున పట్టపగలు,నడిరోడ్డుపై యువతి హత్యకు గురవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపిం… Read More
బీటెక్ విద్యార్థిని దారుణ హత్య: నడిరోడ్డుపై పొడిచి చంపిన దుండగుడుఅమరావతి: గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బీటెక్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ఓ దుండగుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగ… Read More
హైదరాబాద్లో విషాదం... కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న కొద్దిసేపటికే మహిళ మృతి...హైదరాబాద్ పాతబస్తీలో విషాదం చోటు చేసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న కొద్దిసేపటికే ఓ మహిళ మృతి చెందింది. అప్పటిదాకా హుషారుగా,సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న… Read More
తాలిబన్ల ఘన విజయం: కాబూల్ వశం -అఫ్గాన్లో ప్రభుత్వ ఏర్పాటు -ఘని రాజీనామా -కొత్త అధ్యక్షుడు బరాదర్హిస్టరీ రిపీట్స్ అనే నానుడిని మరోసారి నిజం చేస్తూ దక్షిణాసియా దేశం అఫ్గానిస్థాన్ మళ్లీ తాలిబన్ ముష్కరులు చేతుల్లోకి వెళ్లిపోయింది. అమెరికా, నాటో దళాల … Read More
హెరిటేజ్ ఫుడ్స్ నాదే -జగన్ సీఎం కావాలనుకున్నా..కానీ : చంద్రబాబు అలా మోసం చేసి-మోహన్ బాబు ...!!సినిమాల్లోనే కాదు..రాజకీయాల్లోనూ విలక్షణంగా వ్యవహరించే మోహన్ బాబు తాజా రాజకీయాల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడుతో అత్యంత సన్ని… Read More
0 comments:
Post a Comment