అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్.. మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకు పడ్డారు. తండ్రి శవాన్ని పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లోకి ఎదిగారంటూ వైఎస్ జగన్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని దెబ్బతియ్యడానికి ఇన్సైడ్ ట్రేడింగ్ అంటూ బురద జల్లుతున్నారని ఘాటుగా విమర్శించారు. తన మామయ్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JWr4yq
మా బాలా మావయ్య చాలా మంచోడు: తండ్రి శవాన్ని పెట్టుబడిగా పెట్టి ఎదిగింది మీరే! లోకేష్
Related Posts:
18 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు? డుమ్మాలపై సీఎం సీరియస్? ఓటింగ్కు రాకపోడానికి కారణాలేంటి?మండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో ఓటింగ్ కు దూరంగా ఉన్న 18 మంది వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీసింది. ఆ 18 మందీ రాజధాని తరలింపును వ్యత… Read More
అక్కడ బద్ద శత్రువులు, ఇక్కడ మాత్రం స్నేహహస్తం, కాంగ్రెస్, బీజేపీ వైఖరిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీజేపీ ఏకమైన టీఆర్ఎస్ పార్టీని ఢీ కొట్టలేకపోయామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. జాతీయ స్థాయిలో బద్ద శత్రువులైన ఆ రె… Read More
కడుపునిండా నిధులిస్తాం.. కఠినంగా పనిచేయిస్తాం.. కొత్త పాలకవర్గాలపై మున్సిపల్ మంత్రి కేటీఆర్తెలంగాణలో అర్బనైజేషన్ చాలా వేగంగా జరుగుతోందని, ఇప్పటికే 43 శాతం జనాభా పట్టణాల్లో నివసిస్తోందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. రాబోయే రోజుల్లో … Read More
మండలి రద్దు తీర్మానం ఆమోదం.. వైసీపీ అనుకున్నదే చేసిందిఏపీలోని వైసీపీ సర్కార్ అనుకున్నదే చేసింది. శాసన మండలి రద్దు చేస్తుందని భావించిన విధంగానే రద్దు చేస్తూ తీర్మానం చేసింది. ఒక పక్క ప్రతిపక్ష పార్టీలు పెద… Read More
ఇదేనా విద్యా విప్లవం: ఢిల్లీ స్కూలు వీడియోను పోస్టు చేసిన అమిత్ షా.. కేజ్రీపై విమర్శలున్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో హీట్ కనిపిస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అదే సమయంలో సవాళ్లు ప్రతి సవాళ్లు కూడా నాయకుల… Read More
0 comments:
Post a Comment