అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్.. మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకు పడ్డారు. తండ్రి శవాన్ని పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లోకి ఎదిగారంటూ వైఎస్ జగన్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని దెబ్బతియ్యడానికి ఇన్సైడ్ ట్రేడింగ్ అంటూ బురద జల్లుతున్నారని ఘాటుగా విమర్శించారు. తన మామయ్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JWr4yq
మా బాలా మావయ్య చాలా మంచోడు: తండ్రి శవాన్ని పెట్టుబడిగా పెట్టి ఎదిగింది మీరే! లోకేష్
Related Posts:
సాద్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్, గాడ్సే దేవుడంటూ, రికార్డుల నుంచి తొలగింపుబీజేపీ వివాదాస్పద ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మరోసారి కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. గతంలో తాను చేసిన నాథురాం గాడ్సే వ్యాఖ్యలను ఉద్ఘాటించారు. బుధవారం లోక్… Read More
కేంద్రం అన్ని పరిశీలిస్తుంది... ఆర్టీసీపై సూచనలు కూడ చేసింది...!ఆర్టీసీని ప్రవైట్ పరం చేస్తే...చూస్తూ ఊరుకోమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్ స్పష్టం చేశారు. మరోవైపు కేంద్రం ఆర్టీసీ సమస్యను చాలా క్ష… Read More
అమిత్ షాతో టీడీపీ ఎంపీలు... ధన్యవాదాలు తెలిపిన నేతలుఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీ ఎంపీలు , బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, సీతారామ… Read More
బెంగాల్ ఉప ఎన్నికల్లో బీజేపీకి షాక్...! సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన కమలం...!!పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో బీజేపీ చతికిల పడింది. ఎమ్మెల్యే నుండి ఎంపీ స్థానాన్ని గెలుచుకున్న పార్టీ, తిరిగి తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేక … Read More
ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!చెన్నై: ప్రముఖ పాపులర్ సింగ్, కోలివుడ్ సినీ గాయకుడు పళని అలియాస్ పజని కుమారుడు, యువ గాయకుడు ధరణి (34) తో సహ అతని కుటుంబ సభ్యులను వరట్నం వేధింపుల కేసుల… Read More
0 comments:
Post a Comment