Thursday, July 25, 2019

ఆ ఎమ్మెల్యేలు మాతోనే ఉన్నారు.. కాంగ్రెస్‌లో చేరికపై స్పందించిన ఎంపీ బీజేపీ

భోపాల్ : మధ్యప్రదేశ్ బీజేపీలో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతామనే ప్రకటనతో .. ఆ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఎంపీ బీజేపీ చీఫ్ హుటహుటిన ఢిల్లీలో వాలిపోయారు. ఎమ్మెల్యేల తీరుపై ప్రతిపక్ష నేత గోపాల్ భార్గవ, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌తో చర్చించారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ బీజేపీలో లుకలుకలు లేవని అధిష్టానం మీడియాకు తెలిపింది.  

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YnqOAB

Related Posts:

0 comments:

Post a Comment