భోపాల్ : మధ్యప్రదేశ్ బీజేపీలో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతామనే ప్రకటనతో .. ఆ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఎంపీ బీజేపీ చీఫ్ హుటహుటిన ఢిల్లీలో వాలిపోయారు. ఎమ్మెల్యేల తీరుపై ప్రతిపక్ష నేత గోపాల్ భార్గవ, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్తో చర్చించారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ బీజేపీలో లుకలుకలు లేవని అధిష్టానం మీడియాకు తెలిపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YnqOAB
ఆ ఎమ్మెల్యేలు మాతోనే ఉన్నారు.. కాంగ్రెస్లో చేరికపై స్పందించిన ఎంపీ బీజేపీ
Related Posts:
దిశ హత్య కేసు : నిందితులకు ఏడు రోజుల పోలీస్ కస్టడిదిశ హత్యకేసులో పరిణామాలు వేగంగా కదులుతున్నాయి. సంఘటనపై సభ్య సమాజం మొత్తం వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే పోలీసులు అత్యంత వేగంగా పావులు కదుపు… Read More
నిర్భయ దోషులకు త్వరలోనే ‘ఉరి’: క్షమాభిక్ష తిరస్కరించిన ‘ఢిల్లీ’, అదే బాటలో హోంశాఖ?న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు అతి త్వరలోనే ఉరిశిక్ష అమలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే, దోషులు ఒకరు పెట్టుకు… Read More
రేప్ కేసు విచారణ ఆలస్యంపై ప్రియాంక గాంధీ ఆగ్రహం.. ఎమ్మెల్యే కారణంగానే అంటూ..ఉత్తర ప్రదేశ్లోని ఉన్నావోలో జరిగిన రేప్ కేసు ఘటనకు సంబంధించిన విచారణ తీరుపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. బుధవారం … Read More
వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణ స్పీడప్, బీటెక్ రవికి సిట్ నోటీసులు, ఆదినారాయణ కూడా..?వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) విచారణను స్పీడప్ చేసింది. హత్య కేసుకు సంబంధించి అనుమానితులందరీని విచారిస్తోంది. గ… Read More
జనసేనను ఇప్పుడైనా విలీనం చేయండి...స్వాగతిస్తాం... ఎంపీ జీవిఎల్ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. రెండు రోజులుగా బీజేపీపై ప్రంశంసల వర్షం కురిపిస్తున్న పవన్ కళ్యాణ్ చుట్టు రాజక… Read More
0 comments:
Post a Comment