ప్రస్థుతం కొనసాగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను మరో పది రోజుల పాటు పోడగించారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు ఏడు వరకు కొనసాగనున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. కాగా ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం జూన్ 17న ప్రారంభమైన సమావేశాలు జూలై 26 అనగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SI0gF0
Thursday, July 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment