Monday, July 29, 2019

ఇకపై రాత్రి 9 గంటల వరకు ఆ ప్రదేశాలు తెరిచే ఉంటాయి

దేశంలోని 10 చారిత్రక కట్టడాలను వీక్షించేందుకు రాత్రి 9 గంటల వరకు అనుమతి ఇస్తూ కేంద్రి సాంకృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం చాలా చారిత్రాత్మక కట్టడాలు వీక్షించాలంటే సాయంత్రం 6 గంటల వరకే అనుమతి ఉండేది. ప్రస్తుతం దాన్ని 9 గంటల వరకు పొడగిస్తూ మంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LNbXcB

Related Posts:

0 comments:

Post a Comment