బెంగళూరు: కేఫ్ కాఫీ డే రెస్టారెంట్ల అధిపతి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ అదృశ్యమైన కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఆయన కర్ణాటకలోని మంగళూరు సమీపంలో గల నేత్రావతి బ్రిడ్జిపై చివరిసారిగా కనిపించారు. అప్పటి నుంచి మాయం అయ్యారు. సిద్ధార్థ కోసం పోలీసులు పెద్ద
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LO7FBV
Tuesday, July 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment