న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు నడుం బిగించింది కేంద్ర ప్రభుత్వం. రూ. 50 కోట్లు టర్నోవర్ ఉన్న సంస్థల్లో డిజిటల్ పద్ధతిలో చెల్లింపులు చేస్తే అలాంటి కస్టమర్లకు అదనపు ఛార్జీలు వర్తించవని కేంద్రం ప్రకటించింది. శుక్రవారం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సమయంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అంతేకాదు ఒక ఖాతా నుంచి ఏడాదికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NBlHIV
50 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థల్లో డిజిటల్ చెల్లింపులు చేస్తే ఇకపై అదనపు ఛార్జీలు ఉండవు: కేంద్రం
Related Posts:
ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు: 6వేల మార్క్ దాటింది, 84కు చేరిన మృతులుఅమరావతి: కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు మరింతగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 15,633 మంది నమూనాలు పరీక్షించగా 294 పాజిటివ్ కేస… Read More
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా.. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే గన్మెన్ మృతి..తెలుగురాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రెండు చోట్లా రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధులు, … Read More
మోదీ దిగ్భ్రాంతి.. లోకేశ్ సానుభూతి.. సుశాంత్ మరణం నేపథ్యంలో సంచలన రిపోర్ట్.. హెల్ప్ లైన్లు..స్టార్ హీరో ఇమేజ్.. చేతినిండా సినిమాలు.. అడిగినంత డబ్బులిచ్చే నిర్మాతలు.. దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంలో విలాసవంతమైన బంగళా.. కొన్ని ప్రేమలు.. ఇంకా 3… Read More
కర్ణాటక ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఈనెల 17 నుంచి ఆంధ్రాకు బస్సులు.. ఆన్ లైన్ రిజర్వేషన్ షురూ..కరోనా లాక్ డౌన్ సడలింపుల్లో మిగతా రాష్ట్రాలకంటే దూకుడుగా వ్యవహరిస్తోన్న కర్ణాటక మరో అడుగుముందుకు వేసింది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పున:ప్రారంభానికి… Read More
జగన్ అలా ప్రమాణం చేశారు కానీ.: అక్రమ కేసులు, జైలుకు పంపడాలు అందుకే..అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల వరుస అరెస్టుల నేపథ్యంలో అధికారంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో వి… Read More
0 comments:
Post a Comment